పరిగి, జూలై 15 : గ్రాంటుగా రూ.10లక్షలు అందజేసే ఏకైక పథకం దళితబంధు అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలో చౌడాపూర్ గ్రామానికి చెందిన పరిగి శ్రీను, దోమ మండలం మల్లేపల్లికి చెందిన �
రాష్ట్రంలో పచ్చదనం శాతాన్ని పెంచేందుకు సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కోట్లాది మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణకు చర్యలు �
Vikarabad | వికారాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గు�
వికారాబాద్, జూలై 12 : ప్రజల సంక్షేమాన్ని కోరుకునే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం మర్పల్లి మండలం కొంశట్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులుఎమ్మె
ధారూరు, జూలై 11 : దళితుల అభ్యున్నతికిరాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే నివాసంలో ధారూరు మండల పర�
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలొచ్చే కూరగాయలు, పండ్ల తోటలను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా చర్యలు చేపట్టింది. అందుకనుగుణంగా వికారాబాద�
కొడంగల్, జులై 06 : ఆరోగ్యంగా ఉంటేనే సంతోషంగా ఉంటామని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ పీహెచ్సీలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్తో కలిసి రోగులకు ఉచ�
పరిగి, జూలై 5 : పరిగి నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం రూ.100 కోట్లు వెచ్చిస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీ
Vikarabad | వికారాబాద్ జిల్లాలోని కుల్కచర్లలో సినీఫక్కీలో చోరీ జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దొంగలు తుపాకీతో బెదిరించి బంగారు నగలు ఎత్తుకెళ్లారు. గ్రామానికి చెందిన జోగు అంజయ్య కుటుంబంలో పొలం వద్ద నివాసముంటున�
మర్పల్లి, జూలై 1 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మర్పల్లి మండలంలోని బూచన్పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ విజేందర్రెడ్డి, కాంగ్రెస్ నాయకులు సోమిరెడ్డి, లక్ష్మణ్రావు, మహేం�
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కరీంనగర్ మినహా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తన ఇద్దరు కూతుర్లతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో రావడంతో, సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దౌరిశెట్టి సత్యమూర్
పరిగి, జూన్ 28 : కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరుగుతాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం ఇబ్రహీంపూర్ గ్రామం శివారులో రూ.10లక్షలతో కుంట నిర్మాణ పనులను ఎమ్మెల్యే మ�