వికారాబాద్, మే 3 : సమాజ మార్పుకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్�
వికారాబాద్, ఏప్రిల్ 28 : రైతులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో వ్యవసా�
కోట్పల్లి, ఏప్రిల్ 21 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివర�
హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీవో 111ను ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా భూములను వ్యవసాయేతర కార్యకలాపాలక
హైదరాబాద్ : జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ�
ధారూరు, ఏఫ్రిల్ 11: కడుపు నోప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చొటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబా
వికారాబాద్, ఏప్రిల్ 10 : కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతగిరి గుట్టలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి గుట్ట దేవాలయం సమీపంలో కుక్కలు గుంపు
కోట్పల్లి, ఏప్రిల్ 06 : గ్రామంలో ఏ సమస్య ఉన్నా సత్వరమే పరిష్కరించేందుకు గ్రామ గ్రామాన మీతో నేను కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. బుధవారం మండలంలోని జిన్నారం గ్�
హైదరాబాద్ : వికారాబాద్ జిల్లాలో బాలిక హత్య కేసు ఘటనను సుమోటోగా స్వీకరిస్తున్నామని తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. తక్షణమే దోష
వికారాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తి చేతిలో ఓ బాలిక హత్యకు గురైంది. ఈ విషాదకర సంఘటన పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం ఊరి బయటకు వెళ్లిన �
ఆయుష్ వైద్య సేవలు త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా పంచకర్మ, యోగా, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఆయుష్ దవాఖాన సైతం ఏర్పాటు చేయనున్�