వికారాబాద్ : పరిగి పరిధిలోని నస్కల్ గ్రామంలో ఓ దొంగ బాబా నిర్వాకం బయటపడింది. మంచి జరుగుతుందంటూ అశ్విని(18) అనే అమ్మాయి చేతులను నిప్పులపై పెట్టించాడు బాబా. దీంతో బాధితురాలి కాళ్లు, చేతులకు తీవ్�
పరిగి టౌన్, మే 13 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు విద్యుత్షాక్కు గురై యువకుడు మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా పరిగి పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్
పరిగి, మే 12 : ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో పరిగి మండలం సుల్తాన్పూర్, రంగంపల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన వరి ధాన్
జాతీయ రహదారులపై 336 ప్రదేశాల గుర్తింపు గడిచిన నాలుగేండ్లలో 9,129 మంది మృతి ప్రమాదాల నివారణకు రూ. 680 కోట్లతో పనులకు ప్రభుత్వం ప్రతిపాదనలు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న మార్గాలపై ప్రత్యేక దృష్టి హైదరాబాద్, మే8(నమ
పరిగి, మే 8 : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్ జిల్లా �
పరిగి, మే 6 : బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాల చెల్లింపులో మహిళలు ముందున్నారని, 97 శాతం సజావుగా చెల్లిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. అందువల్లే స్వయం సహాయక సంఘాలకు రుణ పరిమితి పెం�
వికారాబాద్, మే 3 : సమాజ మార్పుకు మార్గదర్శకుడు మహాత్మా బసవేశ్వరుడని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం బసవేశ్వరుని జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎంఆర్పీ చౌరస్తా వద్ద ఉన్న బసవేశ్�
వికారాబాద్, ఏప్రిల్ 28 : రైతులకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ పట్టణం మార్కెట్ యార్డులో వ్యవసా�
కోట్పల్లి, ఏప్రిల్ 21 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ ఆదుపు తప్పి ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కోట్పల్లి పోలీస్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివర�
హైదరాబాద్ చుట్టపక్కల అభివృద్ధికి గొడ్డలిపెట్టులా మారిన జీవో 111ను ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరువలో ఉన్నా భూములను వ్యవసాయేతర కార్యకలాపాలక
హైదరాబాద్ : జీవో 111 ఎత్తివేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రజలకు ప్రభుత్వపరంగా ఇచ�
ధారూరు, ఏఫ్రిల్ 11: కడుపు నోప్పి భరించలేక పురుగుల మందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చొటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబా
వికారాబాద్, ఏప్రిల్ 10 : కుక్కల దాడిలో ఓ జింక మృతి చెందిన సంఘటన ఆదివారం అనంతగిరి గుట్టలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అనంతగిరి గుట్ట దేవాలయం సమీపంలో కుక్కలు గుంపు