జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ రంగారెడ్డి జిల్లాలో ఘనంగా ఓటర్ల దినోత్సవం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఓటు వజ్రాయుధం లాంటిదని రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. ఇబ్రహీంపట్న�
పరిగి, జనవరి 25: 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేయించుకోవాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల కోరారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవార�
జిల్లా ప్రజలకు మంత్రి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరిగి/షాబాద్ జనవరి 25: వికా రాబాద్ జిల్లా ప్రజలకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి 73వ గణతంత్ర దినో త్సవ శు భాకాంక్షలు తెలిపారు. ఎందరో మహ�
29న పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి షాబాద్, జనవరి 25: జల్పల్లి మున్సిపాలిటీలో జల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా మెట్రో వాటర్ 2 దశలో భాగంగా రూ. 60 కోట్లు మం�
ఉనికి కోసమే ప్రతిపక్షాల విమర్శలు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ఆమనగల్లు(మాడ్గుల) 25 : రైతుబంధు పథకం దేశానికి ఆదర్శమని, దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 25 : ఉపాధిహామీ పనులపట్ల అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, పనులను ఎప్ప
వయోజనులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి దేశభవిష్యత్ను నిర్ణయించేది యువ ఓటర్లే.. జాతీయ ఓటర్ల దినోత్సవంలో అధికారులు, ప్రజాప్రతినిధులు షాబాద్, జనవరి 25 : సమాజంలో ఓటు హక్కు ఒక ఆయుధం లాంటిదని తహసీల్దార్
కొత్తూరు, జనవరి 25: కొత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మంగళవారం పాల్గొన్నారు. మొదట కుమ్మ�
ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని సూచించాం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రతి నియోజకవర్గానికి ఒక నోడల్ ఆఫీసర్ ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో 54324 ఎస్సీ కుటుంబాలు దళ�
ఐదో రోజు వికారాబాద్ జిల్లాలో 33250, రంగారెడ్డిలో 61421 కుటుంబాల సర్వే పరిగి, జనవరి 25 : వికారాబాద్ జిల్లావ్యాప్తంగా మంగళవారం 745 ప్రత్యేక బృందాలు 33250 కుటుంబాల జ్వర సర్వే నిర్వహించారు. జిల్లాలో 220386 కుటుంబాలుండగా అయి�
పైండ్లెన ఐదు రోజులకే పెనువిషాదం ‘ఒడిబియ్యం’కు వెళ్లొస్తుండగా ఘటన ప్రమాదంలో అతని తండ్రి సైతం .. వేర్వేరుచోట్ల మరో 12 మంది మృతి కొత్త సంవత్సరం మొదటి రోజే వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మృతిచెందారు. నల్లగ
Woman Molested | వివాహేతర సంబంధం అడ్డుపెట్టుకుని వివాహితపై అత్యాచారం చేసిన ఘటన బోరబడం పరిధిలో కొద్దిరోజుల క్రితం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. బోరబండకు చెందిన ఓ మహిళ.. వెంకట్ అనే యువకుడితో
Vikarabad | వికారాబాద్ జిల్లాలోని బోంరాస్పేటలో విషాదం చోటుచేసుకుంది. బోంరాస్పేట మండలంలోని కొత్తూరులో చెరువులో చేపలు పట్టడానికి వెళ్లిన వ్యక్తి నీటమునిగి