డ్రోన్ టెక్నాలజీ | టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ ముందువరసలో ఉందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. సామాన్యుడి అభివృద్ధికి తోడ్పడే టెక్కీలే నిజమైన హీరోలని చెప్పారు
మంత్రి కేటీఆర్ | దేశంలోనే తొలిసారిగా డ్రోన్ల ద్వారా మందులు సరఫరా చేస్తున్నామని, ఈరోజు చారిత్రాత్మక దినమని మంత్రి కేటీఆర్ అన్నారు. సాంకేతిక వినియోగంపై సీఎం కేసీఆర్ ఆరా తీస్తారని, సామాన్యుడికి ఉపయోగంల�
Medicines | రవాణా సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు ఆకాశమార్గంలో మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు రూపొందించిన ‘మెడిసిన్ ఫ్రం స్కై’ ప్రాజెక్టు శనివారం ప్రారంభం కానుంది.
వికారాబాద్, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా 4వ కలెక్టర్గా కే. నిఖిల బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగామ కలెక్టర్గా పనిచేస్తున్న ఆమెను సోమవారం రాత్రి జరిగిన బదిలీల్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్�
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు నిబంధనలు పాటిస్తూ బడులు కొనసాగించాలి రంగారెడ్డి / పరిగి : బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభం కానున్నాయి. రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా మిగతా విద్యాసంస్థలు నిర్వ�
తిమ్మాపూర్| జిల్లాలోని మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన పెళ్లిబృందం కారు లభించింది. అందులో మూడు మృతదేహాలు లభమయ్యాయి. కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా.. వరుడు నవాజ్ రెడ్డి, ఆయన అక్క శ్�
Vikarabad | తిమ్మాపూర్ వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురు గల్లంతు! | వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగులో ప్రమాదవశాత్తు కారు కొట్టుకుపోయింది. మోమిన్పేట నుంచి రావులపల్లి వెళ్తుండగా ప్రమాదవశాత
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పారిశుధ్య పనులు పూర్తి చేయాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జిల్లాస్థాయి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ వికారాబాద్, ఆగస్టు 24, (నమస్తే తెలంగాణ) : సెప్టెంబ�
వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వ�
మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
వికారాబాద్ : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పాతూరు గ్రామ పంచాయతీలోని ప్రధాన రోడ్డుకు ఇరు
theft case | జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను వికారాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 3 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.