వికారాబాద్ : 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్)ల�
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమ�
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�
మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను ప�
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూర�
పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ
బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త �
బషీరాబాద్, ఆగస్టు 14 : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపూరం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25 వేలు పెట్టి కూలీలతో కలుపు �
కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకానికి 57 ఏండ్లు పైబడిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీవో మోహన్లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్�
పూడూరు: హైదరాబాద్ నగరవాసులు గ్రామీణ ప్రాంతాలల్లో స్వచ్ఛమైన వాతవరణం ఉంటుందని భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకుంటున్నారు. ఆదివారం లేదా ఇతర సెలవు దినాలు వస్తే చాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫాంహౌజ్లక
పరిగి: తెలంగాణ రైతులు భరోసాతో ఉన్నారని, సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారనే ధైర్యం రైతుల్లో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం వారిల�
పూడూరు: దామగుండ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆగస్టు 17న నిర్వహించే గోమాత, వృక్ష సంపద కాపడడం, నూతన దేవాలయ కమిటీ సభ్యుల బాద్యతల స్వీకారం కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానిస్తునట్లు మాజీ సొసైటీ చైర్మన్ నర్సి�
కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు �