వికారాబాద్ : రాఖీ పండుగ సమీపించడంతో రాఖీల కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. వికారాబాద్ పట్టణంలో ప్రధాన రోడ్లకు ఇరువైపులా ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన రాఖీ దుకాణాలు కళకళలాడుతున్నాయి. ఈ దుఖాణాల్లో రూ.10 నుంచి రూ.వ�
మర్పల్లి : ఉపాధి హామీ పనిచేసిన చోట బోర్డులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ, వివిధ పనులపై టీఏలు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశా�
ధారూరు : దేశంలోనే మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ రూ.5లక్షలు జీవిత బీమా సౌకర్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. రైతు ఏ కారణంతో మృతి చెందినా…సాధారణ మరణమం పొందితే..అతని ప్రతిపాదిత నా�
పూడూరు: గోసేవే గోవిందుని సేవ, మానవ సేవయే మాధవ సేవ, వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో గోవుల, వృక్షాల సంరక్షణ కోసం రైతులకు డబ్బులు అందజేసేందుకు ఓ స్వచ్ఛంద సంస్థ ముందుకొచ్చింది. వయస్సు పైబడిన గోవులను, ఎన్నో ఏ
వికారాబాద్ : మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసు తెలిపారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని పాతూరు గ్రామ పంచాయతీలోని ప్రధాన రోడ్డుకు ఇరు
theft case | జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు విద్యార్థులను వికారాబాద్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 3 లక్షల విలువైన బ్యాటరీలను స్వాధీనం చేసుకున్నారు.
వికారాబాద్ : 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్)ల�
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ : 57ఏండ్లు నిండిన వారు ఆసరా పథకం కింద వృద్ధాప్య పింఛన్ల కోసం మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకోవాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సోమ�
వికారాబాద్: అనారోగ్యంతో ఓ మహిళా వికారాబాద్ పట్టణంలోని మెడిక్యూర్ ఆసుపత్రికి వైద్య చికిత్సల కోసం వచ్చింది. వైద్య పరీక్షలు చేయగా ఆమె కడుపులో 10కేజీల కణితి ఉన్నట్లు గుర్తించారు. శనివారం ఆసుపత్రి వైద్యులు న�
మర్పల్లి: అవసరమున్న రైతులు పంట నూర్పిడి కల్లాలను నిర్మించుకోవాలని ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అన్నారు. శనివారం మండలంలోని రావులపల్లి గ్రామంలో నిర్మించిన పంట నూర్పిడి కల్లాలను, పశువులషెడ్డు నిర్మాణాలను ప�
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండల పరిధిలో వర్షాల కారణంగా తెగిపోయిన నాగసముందర్ వంతెన పనులను వేగవంతం చేసి వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ధారూర�
పెద్దేముల్ : 18ఏండ్ల వయస్సు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సిన్ను వేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డా.సుధాకర్ షిండే అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగ�
తాండూరు : తాండూరు నియోజకవర్గం బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా తాండూరు పట్టణానికి చెందిన శ్రీకాంత్ను నియమిస్తూ తాండూరు నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్కుమార్ శనివారం నియామక పత్రం అందజేశారు. జాతీ
బషీరాబాద్ :పేదలు పస్తులుండొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అర్హులైన ప్రతి పేదకు రేషన్ కార్డులు మంజూరు చేశారని పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ప్రసాద్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన కొత్త �
బషీరాబాద్, ఆగస్టు 14 : మండల పరిధిలోని మైల్వార్ గ్రామానికి చెందిన రైతు ఘణపూరం కుర్వ శ్యామప్ప తనకున్న ఏడెకరాల్లో పెసర పంటను సాగు చేశాడు. సాగు చేసిన ఏడెకరాల్లో పంట మంచిగా రావడంతో రూ. 25 వేలు పెట్టి కూలీలతో కలుపు �