కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి
కొడంగల్: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని, సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృ�
పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మ
మున్సిపల్ కమిషనర్ల బదిలీ | రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు రుణాలు జిల్లావ్యాప్తంగా 648 గ్రామ సమాఖ్య సంఘాలు 3000 మందికి రుణాలివ్వాలని లక్ష్యం ఇప్పటికే 603 మందికి అందజేత ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 3లక్షలు వికారాబాద్, ఆగస్టు 5 : గ్రామీణ ప్�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్య�
బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్
పరిగి, ఆగస్టు 5: పేదలను ఆదుకోవడం అభినందనీయమని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్లు అన్నారు. జన్ సాహస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో వారు నిరుపేదలకు నిత్యావ�
రోవర్ సీడింగ్ యంత్రంతో విత్తన వృథాకు చెక్ వికారాబాద్, జూలై 30: కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. మూస పద్ధతులకు స్వస్తి పలికి అధిక దిగుబడులు సాధించేలా రైతులు యాంత్రిక సాగుపై దృష�
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. | కారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. పూడూర�