కొడంగల్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ పథకానికి 57 ఏండ్లు పైబడిన వాళ్లు దరఖాస్తు చేసుకోవాలని, అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయని ఎంపీడీవో మోహన్లాల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆన్�
పూడూరు: హైదరాబాద్ నగరవాసులు గ్రామీణ ప్రాంతాలల్లో స్వచ్ఛమైన వాతవరణం ఉంటుందని భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్ నిర్మించుకుంటున్నారు. ఆదివారం లేదా ఇతర సెలవు దినాలు వస్తే చాలు కుటుంబ సభ్యులతో కలిసి ఫాంహౌజ్లక
పరిగి: తెలంగాణ రైతులు భరోసాతో ఉన్నారని, సీఎం కేసీఆర్ తమ వెంట ఉన్నారనే ధైర్యం రైతుల్లో ఉందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర వస్తుందనే నమ్మకం వారిల�
పూడూరు: దామగుండ రామలింగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆగస్టు 17న నిర్వహించే గోమాత, వృక్ష సంపద కాపడడం, నూతన దేవాలయ కమిటీ సభ్యుల బాద్యతల స్వీకారం కార్యక్రమాలకు అందరినీ ఆహ్వానిస్తునట్లు మాజీ సొసైటీ చైర్మన్ నర్సి�
కొడంగల్: మున్సిపల్ కార్మికులకు యూనిఫాంతో పాటు శానిటేషన్ వస్తువులను అందించారు మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం ప్రత్యేంగా యూనిఫాంతో పాటు �
కొడంగల్ : ఆడ పిల్లలున్నపేద కుటుంబాలకు కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ అండగా నిలుస్తున్నాయని ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్ తెలిపారు. శనివారం పట్టణంలోని 2వ వార్డులో లబ్ధిదారుడి ఇంటి
కొడంగల్: రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని, సమీకృత రహదారి ప్రమాద సమాచార వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు సీఐ అప్పయ్య తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్�
బొంరాస్పేట: చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతైన సంఘటన బొంరాస్పేట మండలంలో చోటు చేసుకుంది. బుర్రితండాకు చెందిన మాణిక్య నాయక్ కొడుకు పోమ్యానాయక్(26) గురువారం రాత్రి 9 గంటలకు చేపల వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు.
తెలంగాణ రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ గౌడ్, శ్రీమతి సబిత ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృ�
పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మ
మున్సిపల్ కమిషనర్ల బదిలీ | రాష్ట్రంలోని పలు బల్దియాలకు చెందిన మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు రుణాలు జిల్లావ్యాప్తంగా 648 గ్రామ సమాఖ్య సంఘాలు 3000 మందికి రుణాలివ్వాలని లక్ష్యం ఇప్పటికే 603 మందికి అందజేత ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 3లక్షలు వికారాబాద్, ఆగస్టు 5 : గ్రామీణ ప్�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం