ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ‘పల్లె ప్రగతి’ గ్రామాలకు నూతన శోభ సకల సౌకర్యాలు, స్వచ్ఛత నిలయాలు వికారాబాద్ జిల్లాలో పల్లె ప్రగతి కార్యక్రమాన్నిప్రారంభించిన విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పార
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో విరివిగా మొక్కలు నాటండిఇంటింటికీ వెళ్లి మొక్కలు అందించండి‘పల్లె, పట్టణ ప్రగతి’తో పల్లెల్లో ఊహించని మార్పుకలెక్టరేట్లలో వేర్వేరుగా మంత్రి సబితారెడ్డి వీడియో కాన్ఫ�
రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబం వారు కొడంగల్, జూన్ 19: పసరు మందు కోసం కర్ణాటకలోని యాద్గిరి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద�
వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య వికారాబాద్, జూన్ 19 : నర్సరీలలో మొక్కల పెంపకంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోన�
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. నలుగురు దుర్మరణం | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండ్లు కార్లు ఢీకొట్టుకున్నాయి.
పేదల సొంతింటికల సాకారానికి సహకరించండి నిర్ణీత సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయండి కొత్త నిర్మాణాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జూన్ 14, (నమస�
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు అవకాశం జిరాక్స్ కాపీలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి పెద్దేముల్, జూన్ 14: రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప�
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం ప్రతి నెలా రూ.10కోట్ల నిధులు ఈ నెలా 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన నేడు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయ