రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబం వారు కొడంగల్, జూన్ 19: పసరు మందు కోసం కర్ణాటకలోని యాద్గిరి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన వికారాబాద�
వికారాబాద్ అదనపు కలెక్టర్ చంద్రయ్య వికారాబాద్, జూన్ 19 : నర్సరీలలో మొక్కల పెంపకంపై అధికారులు, ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. శనివారం వికారాబాద్ పట్టణంలోన�
కొడంగల్ శివారులో రెండు కార్ల ఢీ.. నలుగురు దుర్మరణం | వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఎదురెదురుగా వచ్చిన రెండ్లు కార్లు ఢీకొట్టుకున్నాయి.
పేదల సొంతింటికల సాకారానికి సహకరించండి నిర్ణీత సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయండి కొత్త నిర్మాణాల వద్ద కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి జూన్ 14, (నమస�
కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చిన రైతులకు అవకాశం జిరాక్స్ కాపీలతో వ్యవసాయ శాఖ కార్యాలయంలో సంప్రదించాలి పెద్దేముల్, జూన్ 14: రైతులకు పంట పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు ప�
పల్లెలు, పట్టణాల్లో పారిశుధ్య కార్యక్రమాలు మరింత విస్తృతం ప్రతి నెలా రూ.10కోట్ల నిధులు ఈ నెలా 19 తర్వాత పల్లెలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలకు వస్తానని సీఎం కేసీఆర్ ప్రకటన నేడు అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయ
సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి గజ్వేల్ తరహాలో మహేశ్వ రంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు దేశానికే ఆదర్శంగా సంక్షేమ పథకాలు మహేశ్వరం నియోజకవర్గంలో రూ. 4.50కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారం
కాలినడకన ముంబైకి వికారాబాద్వాసి పరిగి, జూన్ 10: కరోనా సమయంలో వేలమందికి సహాయం చేస్తున్న సినీనటుడు సోనూసూద్ను కలిసేందుకు వికారాబాద్ జిల్లా దోమ మండలం దోర్నాల్పల్లికి చెందిన వెంకటేశ్ కాలినడక ముంబై వె�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, జూన్ 10 : రెండేళ్లలో కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందజేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్�
కోట్పల్లి, జూన్ 10 : గ్రామాల్లో పింఛన్ల పంపిణీ విషయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా డీఆర్డీఏ అధికారి లక్ష్మీకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య