సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు రుణాలు జిల్లావ్యాప్తంగా 648 గ్రామ సమాఖ్య సంఘాలు 3000 మందికి రుణాలివ్వాలని లక్ష్యం ఇప్పటికే 603 మందికి అందజేత ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 3లక్షలు వికారాబాద్, ఆగస్టు 5 : గ్రామీణ ప్�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్య�
బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్
పరిగి, ఆగస్టు 5: పేదలను ఆదుకోవడం అభినందనీయమని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్లు అన్నారు. జన్ సాహస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో వారు నిరుపేదలకు నిత్యావ�
రోవర్ సీడింగ్ యంత్రంతో విత్తన వృథాకు చెక్ వికారాబాద్, జూలై 30: కాలానికి అనుగుణంగా వ్యవసాయంలో పెనుమార్పులు వస్తున్నాయి. మూస పద్ధతులకు స్వస్తి పలికి అధిక దిగుబడులు సాధించేలా రైతులు యాంత్రిక సాగుపై దృష�
వికారాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. | కారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉన్నది. పూడూర�
వికారాబాద్ : జిల్లాలోని పెద్దేముల్ మండల కేంద్రంలో బ్యాగరి యాదప్ప అనే వ్యక్తి ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో యాదప్ప కొడుకు వెంకట్ కుడి చేయి మధ్యకు తెగిపడిపోయింది. తీవ్రగాయాలపాలయ్యాడ
పుట్టపహాడ్లో అధికారుల విచారణ కులకచర్ల, జూలై 23: మహిళా రైతు నకిలీ మరణ ధ్రువీకరణపత్రాలు సృష్టించి రైతుబీమా సొమ్ము కాజేసినవారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. పుట్టపహడ్ గ్రామ రైతుబంధు కోఆర్డినేటర్, ప్ర
హైదరాబాద్ : రాష్ట్రంలో భూముల విలువ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ మంగళవారం సీఎస్ సోమేశ్కుమార్ జీవో జారీ చేశారు. నూతన
ఎడతెరిపిలేని వానలు| వికారాబాద్: జిల్లావ్యాప్తంగా జోరుగా వానలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా వాన కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిగిలోని బీసీ కాలనీ నీటమునిగింది. �
ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ ఎస్ఐ | జిల్లాలోని పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు మంగళవారం చిక్కాడు. అధికారులు తెలిపిన
వేర్వేరు రోడ్డు ప్రమాదంల్లో నలుగురు దుర్మరణం | వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్