జిల్లాలో 2,22,389 కుటుంబాల్లో ఫీవర్ సర్వేవీరిలో 6,026 మందికి కిట్లు, మందులు పంపిణీఆరోగ్య పరిస్థితిపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ కరోనా నేపథ్యంలో 661 బృందాలతో ఇంటింటి జ్వర సర్వేను వికారాబాద్ జిల్లా యంత్రాంగం పూర�
ఉదయం 10 వరకు నిత్యావసరాల కొనుగోలుకు వెసులుబాటు స్వచ్ఛందంగా దుకాణాల బంద్ మద్దతు తెలిపిన వ్యాపారులు, ప్రజలు ఇంటికే పరిమితమైన జనం నిర్మానుష్యంగా రోడ్లు పకడ్బందీగా పోలీసుల పహారా అత్యవసర సేవలకు అనుమతి తాండ�
నిర్మానుష్యంగా మారిన ప్రధాన రహదారులు చెక్పోస్టుల వద్ద పోలీసుల బందోబస్తు అనవసరంగా రోడ్ల మీదకి వచ్చిన వారి వాహనాలు సీజ్ షాబాద్, మే 12 : కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రశాం�
కొత్తూరు రూరల్, మే 11 : నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ను విధిస్తున్నట్లు సీఎం కేసీఆర్ మంగళవారం ప్రకటించటంతో ప్రజలు అప్రమత్తం అయ్యారు. దీంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కొనేందుకు ప్రజలు ముందు జ
మోమిన్పేట మే 11: కరోనా కట్టడికి అందరం కలిసి కట్టుగా పని చేద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మోమిన్పేట మండలంలో కరోనా వ్యాప్తి కరోనా నిర్మూలనకు మంగళవారం మండల ప్రజాప్రతి నిధుల�
మే, జూన్ నెలలకు పంపిణీ రంగారెడ్డి జిల్లాలో 4,89,301 తెల్లరేషన్ కార్డులు, 16.52 లక్షల మంది లబ్ధిదారులు 16,526 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అందుబాటులో 5 వేల మెట్రిక్ టన్నులు వికారాబాద్ జిల్లాలో 2లక్షల 34వేల 500 రేషన్ �
కులకచర్ల, మే 10: కరోనా సెకండ్ వేవ్ను అడ్డుకు నేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికను రూ పొందిస్తున్నదని, సూపర్ స్ప్రెడర్లలపై ప్రభుత్వం దృష్టి సారించిందని డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డి అన
ఆహ్లాదకరంగా ‘పల్లె ప్రకృతి వనం’ ప్రతి వీధిలో సీసీ రోడ్ల నిర్మాణం నిత్యం పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరణ వైకుంఠధామం, డంపింగ్ యార్డు నిర్మాణం రెండేండ్లలో ఊహించని పురోగతి మెరుగుపడిన మౌలిక వసతులు ‘పల్లె
జిల్లా దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు సరిపడా ఆక్సిజన్ నిల్వలు, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఇతర మందులు 18 మంది వైద్యులు, 19 మంది నర్సులతో 24 గంటలు వైద్య సేవలు కలెక్టర్ పౌసుమి బసు ప్రత్యేక చొరవతో త్వరలో సీటీ స్క
కొడంగల్, మే 9: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 760మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తాండూరు జిల్లా దవాఖానలో 195 మందికి, జిన్గుర్తిలో 27మందికి, యాలాల్లో 25మందికి, బషీరాబాద్ 50మందికి, పరిగి పరిధిలో చిట్యాల 50 మ�
కూలీల కొరత తీరిందంటున్న రైతులుతక్కువ సమయంలో ఎక్కువ పనులుఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు కొందుర్గు, మే 9: పెరుగుతున్న ఆధునీకరణకు తగ్గట్టుగానే రైతులు కూడా యాంత్రీకర ణ వైపు దృష్టి సారించారు. ఈ యాసంగి సీజన�
విధిగా వివరాలు తెలియజేయండివికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసుఇంటింటా సర్వే పర్యవేక్షణ వికారాబాద్, మే 8 : సిబ్బందికి వివరాలు తప్పనిసరిగా వెల్లడించి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పౌసుమి