కొడంగల్, మే 9: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 760మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. తాండూరు జిల్లా దవాఖానలో 195 మందికి, జిన్గుర్తిలో 27మందికి, యాలాల్లో 25మందికి, బషీరాబాద్ 50మందికి, పరిగి పరిధిలో చిట్యాల 50 మ�
కూలీల కొరత తీరిందంటున్న రైతులుతక్కువ సమయంలో ఎక్కువ పనులుఆనందం వ్యక్తం చేస్తున్న రైతన్నలు కొందుర్గు, మే 9: పెరుగుతున్న ఆధునీకరణకు తగ్గట్టుగానే రైతులు కూడా యాంత్రీకర ణ వైపు దృష్టి సారించారు. ఈ యాసంగి సీజన�
విధిగా వివరాలు తెలియజేయండివికారాబాద్ జిల్లా కలెక్టర్ పౌసుమి బసుఇంటింటా సర్వే పర్యవేక్షణ వికారాబాద్, మే 8 : సిబ్బందికి వివరాలు తప్పనిసరిగా వెల్లడించి జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ పౌసుమి
కరోనా వ్యాక్సిన్లు సరఫరా!డ్రోన్లతో సరఫరా చేసేందుకు సన్నాహాలుపైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన వికారాబాద్ జిల్లారోడ్డు మ్యాప్ సిద్ధం చేస్తున్న జిల్లా యంత్రాంగంఅనుమతులిచ్చిన డీజీసీఏమారుమూల ప్రాంతాలకు ట�
వికారాబాద్, మే 7, (నమస్తే తెలంగాణ): పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అన్నారు. కొవిడ్ బారిన పడి కోలుకున్న తర్వాత శుక్రవారం జడ్పీ కార్యాలయ�
పల్లె ప్రగతితో అభివృద్ధి పరుగులు పల్లె ప్రకృతివనం, డంపింగ్యార్డు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్ నిర్మాణం ఇంటికో మరుగుదొడ్డి, ఇంకుడు గుంత హరితహారంతో పచ్చని వాతావరణం ధారూరు, మే 7 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
ముమ్మరంగా ఇంటింటా జ్వర సర్వే ఆరోగ్య వివరాలు నమోదు చేస్తున్న ఆశవర్కర్లు, అంగన్వాడీ, ఏఎన్ఎంలు కరోనా లక్షణాలు ఉన్న వారికి ముందస్తుగా మాత్రల పంపిణీ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక పరిగి, మే 7 : పరిగి ము
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 5.8 మీమీ వర్షపాతం నమోదు నేలరాలిన మామిడి, నేలకొరిన విద్యుత్ స్తంభాలు, వృక్షాలు వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ): జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుప�
-రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు రూరల్, మే 5: కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంలో అందరికీ అందజేస్తున్నారని
‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ ధర రూ.1,888 సాధారణ రకం క్వింటాలుకు రూ.1,868 వికారాబాద్ జిల్లాలో 61 కేంద్రాల్లో 1721 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతులకు తప్పిన ఇబ్బందులు వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ) : అన్నదాతలు �
ఓ పత్రికలో తప్పుడు కథనం ప్రచురణ ఎర్రవల్లిలో కరోనా కేసులపై అసత్యపు రాతలు ఆరా తీసిన ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీరా పరిశీలిస్తే 28 కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల వెల్లడి వికారాబాద్, మే 4 :వికారా�