హైదరాబాద్ : డ్రోన్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్గా వికారాబాద్లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుం�
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుఐజీ శివశంకర్రెడ్డిపోలీస్ చెక్పోస్టుల పర్యవేక్షణ కొడంగల్,/ పూడూరు, మే 26: జిల్లాలో లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఐజీ శివశంకర్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్�
కొడంగల్, మే 26: లాక్డౌన్లో వైద్య, రెవెన్యూ, పోలీ సు, సఫాయి కార్మికుల సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తెలిపారు. బుధవారం లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులకు 2వ వార్డు మున్సిప�
కొడంగల్, మే 26: మండలంలోని అప్పాయిపల్లి, ఉడి మేశ్వరం గ్రామాల్లో కొనసాగుతున్న ఉపాధి పనులను ఎంపీడీవో మోహన్లాల్తో పాటు ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడు తూ కరోనా నేపథ్యంలో ఉపా�
50 పడకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుప్రజలకు కరోనాపై జాగ్రత్తలు సూచిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ మోమిన్పేట, మే 22: కరోనా కష్ట కాలంలో పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కృషి �
బ్లాక్ ఫంగస్ కేసు| వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్ఫంగస్తో మృతిచెందారు.
వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కొవిడ్ కష్టకాలంలో రాష్ట్ర సర్కార్ గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను సమకూర్చింది. ఈ నెలలో వికారాబాద్ జిల్లాకు ఎస్ఎఫ్సీ నిధులు రూ.10కోట్లు విడుదల చేసింది. ఈ
కొవిడ్కు దూరంగా ఆరు తండాలు కఠిన నిబంధనలు పాటిస్తున్న తండావాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రాని జనం వేరే గ్రామవాసులకు నో ఎంట్రీ కరోనా వైరస్ కట్టడిలో ఆదర్శం వికారాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ)/కొడంగల్: సెంకం
మోమిన్పేట, మే 19: కరోనా విజృంభన దృష్ట్యా ప్రభుత్వ దవాఖానల్లో అదనంగా బెడ్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన�
క్రైం న్యూస్ | యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
జ్వర సర్వే| ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరార