50 పడకల ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటుప్రజలకు కరోనాపై జాగ్రత్తలు సూచిస్తున్న ఎమ్మెల్యే ఆనంద్ మోమిన్పేట, మే 22: కరోనా కష్ట కాలంలో పేదలకు కూడా మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కృషి �
బ్లాక్ ఫంగస్ కేసు| వికారాబాద్: జిల్లాలో మొదటి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది. తాండూరు మండలం ఎలంకన్న గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి బ్లాక్ఫంగస్తో మృతిచెందారు.
వికారాబాద్, మే 20, (నమస్తే తెలంగాణ): కొవిడ్ కష్టకాలంలో రాష్ట్ర సర్కార్ గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను సమకూర్చింది. ఈ నెలలో వికారాబాద్ జిల్లాకు ఎస్ఎఫ్సీ నిధులు రూ.10కోట్లు విడుదల చేసింది. ఈ
కొవిడ్కు దూరంగా ఆరు తండాలు కఠిన నిబంధనలు పాటిస్తున్న తండావాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రాని జనం వేరే గ్రామవాసులకు నో ఎంట్రీ కరోనా వైరస్ కట్టడిలో ఆదర్శం వికారాబాద్, మే 19, (నమస్తే తెలంగాణ)/కొడంగల్: సెంకం
మోమిన్పేట, మే 19: కరోనా విజృంభన దృష్ట్యా ప్రభుత్వ దవాఖానల్లో అదనంగా బెడ్లు ఏర్పాటు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆన�
క్రైం న్యూస్ | యువ జర్నలిస్ట్, వికారాబాద్ నియోజకవర్గ నమస్తే తెలంగాణ ఇంచార్జి ఎన్కతల రవీందర్(38) మృతి పట్ల విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.
మంత్రి సబితా ఇంద్రారెడ్డి | కరోనా లక్షణాలు ఉన్న వారికి అవసరమున్న మందులు, మెడికల్ కిట్లను అందించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు సూచించారు.
జ్వర సర్వే| ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ కరోనా రహిత సమాజం కోసం కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి సహకరించాలని కోరార
ఇండ్లకే పరిమితమైన జనాలుస్వచ్ఛందంగా సహకరిస్తున్న వ్యాపారులుపకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్న పోలీసులు తాండూరు, మే 18: కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను సంపూర్ణంగా న�
ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్త్వరితగతిన మందులు అందించడమే లక్ష్యంఅనంతగిరిలోని 200 పడకల దవాఖానలో కొవిడ్ చికిత్సకు నిర్ణయంహర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా వాసులు తాండూరు, మే 18: సర్కార్ దవాఖానల్లో ప్రజలం�
10 తర్వాత ఇంటికే పరిమితమైన జనంకరోనా కట్టడే లక్ష్యంగా ప్రజల మద్దతుఅంతర్రాష్ట్ర చెక్పోస్టును పరిశీలించిన వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసువికారాబాద్లో పోలీసు పికెటింగ్ను పరిశీలించి ఎస్పీ నారాయణదుకా�
చెక్పోస్టుల్లో పూర్తి వివరాలు సేకరించాలివికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసుకొడంగల్ మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ కొడంగల్, మే 15: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నింటా చర్యలు తీసుకుని కొనుగోళ