కులకచర్ల, మే 2 : కరోనా బాధితులకు తమవంతు సాయాన్ని అందిస్తున్నామని కులకచర్ల మైత్రి యువజన సంఘం అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కరోనా బారిన పడ్డ కుటుంబాలకు చెన్నయ్య సొ�
పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొం�
త్వరలో మండలంలో 11 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం 3వేల ఎకరాల్లో వరి సాగు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు
కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�
తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కొవిడ్ బారిన పడిన వారికి కోసం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కావాల్సిన మెడిసిన్, సౌకర�
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ 2001లో పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్ ఒక్కడిగా మొదలై రాజకీయ శక్తిగా మారిన టీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర�
వికారాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్న సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 11వ ప్లీనరీని నిర్వహించారు. ఈ ప్లీనరీకి పార్టీ అధినేత
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.
నేటి నుంచి రూ.2వేలు ఖాతాల్లోకి.. రేపటి నుంచి 25 కిలోల బియ్యం పంపిణీ 153 ప్రైవేట్ స్కూళ్లు.. 1755 మంది టీచింగ్ స్టాఫ్,84 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ రంగారెడ్డి జిల్లాలో 26వేల టీచర్లు,సిబ్బంది దరఖాస్తు 16వేల మంది అర్�
తుదిమెరుగుల అనంతరం ప్రయాణం ప్రారంభం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు తాండూరు, ఏప్రిల్ 19 : తాండూరు సమీపంలోని కాగ్నానది వంతెన నిర్మాణం పూర్తి కావచ్చింది. కాగ్నానదిపై ఉన్న అతిపురాతనమైన వంతెన మూ
ఫైర్ ఎస్ఐ వెంకటరామ్రెడ్డి మెడిక్యూర్ దవాఖాన డాక్టర్స్, సిబ్బందికి అవగాహన వికారాబాద్, ఏప్రిల్ 19 : అగ్నిప్రమాదాలపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ ఎస్ఐ వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమ�
షాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కచ్చితంగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద