కోట్పల్లి, జూన్ 10 : గ్రామాల్లో పింఛన్ల పంపిణీ విషయంలో కరోనా నిబంధనలను తప్పకుండా పాటించాలని జిల్లా డీఆర్డీఏ అధికారి లక్ష్మీకుమారి సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్య
బంట్వారం, జూన్ 9 : గ్రామ పంచాయతీల్లో నిర్వహిస్తున్న నర్సరీల్లో ఉన్న వంద శాతం మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీవో సుధాకర్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం న�
రూ.3.50 కోట్లతో డయాగ్నస్టిక్ సెంటర్ ఏర్పాటు 57 రకాల పరీక్షలు ఉచితం 24 గంటల్లోనే ఫలితాలు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం హై రిస్క్ ప్రసవాలకు ‘మెటర్నల్ ఐసీయూ’ వికారాబాద్లో డయాగ్నస్టిక్ సెంటర్ను ప్రారంభించి�
మంత్రి సబితాఇంద్రారెడ్డి వికారాబాద్ (నమస్తే తెలంగాణ): ఇప్పటివరకు కార్పొరేట్, పెద్ద దవాఖానలకే పరిమిమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు ఇకపై వికారాబాద్లోని దవాఖానలో అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబిత�
వికారాబాద్, జూన్ 8, (నమస్తే తెలంగాణ) : వికారాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా డయాగ్నస్టిక్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రంలోని సివిల
రైతులకు మేలు చేసే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఒక్కో రైస్మిల్లుకు 10వేల ధాన్యం బస్తాలు పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పరిగి, జూన్ 8: నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్�
బలవన్మరణం| జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మునిపల్లి, జూన్ 2 : వికారాబాద్ జిల్లా పరిగి గ్రామానికి చెందిన వెంక ట్ అనే యువకుడు ముంబైలో సోనూసూద్ను కలిసేందుకు రెండు రోజుల కింద పరిగి నుంచి పాదయాత్ర ప్రారంభించారు. బుధవారం వెంకట్ పాదయాత్రగా మునిపల్�
హైదరాబాద్ : డ్రోన్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్గా వికారాబాద్లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుం�
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుఐజీ శివశంకర్రెడ్డిపోలీస్ చెక్పోస్టుల పర్యవేక్షణ కొడంగల్,/ పూడూరు, మే 26: జిల్లాలో లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని ఐజీ శివశంకర్రెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా కేంద్�