రూ.30లక్షలకుపైగా అభివృద్ధి పనులు పచ్చటి పల్లె ప్రకృతి వనం విరివిగా మొక్కల పెంపకం.. ఆహ్లాదకర వాతావరణం సీసీ రోడ్లు.. డంపింగ్ యార్డ్ షెడ్ నిర్మాణం సకల సౌకర్యాలతో వైకుంఠధామం మారిన గ్రామ రూపురేఖలు కొడంగల్, �
వికారాబాద్, మే 4, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ కట్టడికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్సీ, జిల్లా దవాఖానలో కొవిడ్ స�
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఈదురు గాలులకు నేలకొరిగిన తోపుడు బండ్లు, విద్యుత్ తీగలు,భారీ వృక్షాలు ధన్నారంలో రాకపోకలకు అంతరాయం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 50.5 మి.మీ వర్షపాతం అధికారులు అలర్ట్గా ఉండాలన
తాండూరు, మే 3 : ‘కరోనా బాధితులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.. వైద్యులు షిఫ్టుల వారీగా సేవలను అందించండి’ అని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం తాండూరు రాజీవ్ కాలనీ సమీపంలోని మాతాశిశు దవాఖా�
పరిగి, మే 3 : ప్రతి గింజ కొనుగోలుకు సర్కారు సిద్ధంగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగిలోని మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భ�
ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఐసీఎంఆర్ అనుమతి ఈనెల 7న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఐసోలేషన్ గదులు, ఐసీయూ సెంటర్ పరిశీలన అనంతగిరిలోని టీబీ దవాఖానలో 40 పడకల ఐసోలేషన్ వార్డులు మూడు సిప్టుల్లో వైద్య సిబ్బంది తా�
కులకచర్ల, మే 2 : కరోనా బాధితులకు తమవంతు సాయాన్ని అందిస్తున్నామని కులకచర్ల మైత్రి యువజన సంఘం అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కరోనా బారిన పడ్డ కుటుంబాలకు చెన్నయ్య సొ�
పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొం�
త్వరలో మండలంలో 11 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం 3వేల ఎకరాల్లో వరి సాగు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు
కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�
తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కొవిడ్ బారిన పడిన వారికి కోసం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కావాల్సిన మెడిసిన్, సౌకర�
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ 2001లో పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్ ఒక్కడిగా మొదలై రాజకీయ శక్తిగా మారిన టీఆర్ఎస్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యమాన్ని ముందుండి నడిపిన కేసీఆర�
వికారాబాద్, మార్చి 26, (నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాగా ఉన్న సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఫుట్బాల్ గ్రౌండ్లో టీఆర్ఎస్ పార్టీ 11వ ప్లీనరీని నిర్వహించారు. ఈ ప్లీనరీకి పార్టీ అధినేత
కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం | వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో చేర్చడంపై హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనందర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఆయన పాలాభిషేకం చేశారు.