నేటి నుంచి రూ.2వేలు ఖాతాల్లోకి.. రేపటి నుంచి 25 కిలోల బియ్యం పంపిణీ 153 ప్రైవేట్ స్కూళ్లు.. 1755 మంది టీచింగ్ స్టాఫ్,84 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ రంగారెడ్డి జిల్లాలో 26వేల టీచర్లు,సిబ్బంది దరఖాస్తు 16వేల మంది అర్�
తుదిమెరుగుల అనంతరం ప్రయాణం ప్రారంభం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు తాండూరు, ఏప్రిల్ 19 : తాండూరు సమీపంలోని కాగ్నానది వంతెన నిర్మాణం పూర్తి కావచ్చింది. కాగ్నానదిపై ఉన్న అతిపురాతనమైన వంతెన మూ
ఫైర్ ఎస్ఐ వెంకటరామ్రెడ్డి మెడిక్యూర్ దవాఖాన డాక్టర్స్, సిబ్బందికి అవగాహన వికారాబాద్, ఏప్రిల్ 19 : అగ్నిప్రమాదాలపై ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని అగ్నిమాపక శాఖ ఎస్ఐ వెంకట్రాంరెడ్డి అన్నారు. సోమ�
షాబాద్, ఏప్రిల్ 19 : కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కచ్చితంగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద
వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
రైతు వేదికల్లో భూసార పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సారం తెలుసుకొని సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు పరీక్షల వల్ల లాభాలను వివరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వికారాబాద్లో 97 వేదికలు గత ఏ�
గతంతో పోల్చితే 37శాతం పెరిగిన వైనం కరోనా నేపథ్యంలో పనిలో కొత్త ఒరవడి అవకాశాలు మెరుగుపరుచుకుంటున్న మహిళా ఉద్యోగులు కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా.. ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితం కొవిడ్కు మ�
వికారాబాద్, ఏప్రిల్ 16 : ధారూరు మండలం గడ్డమీదిగంగారంకు చెందిన ఎల్క నర్సింహులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన నర్సింహు�
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
వికారాబాద్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తత్వం దేశానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద�
పరిగి, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడిందని, ఆయన చూపిన బాటలోనే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె�
ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలనవిద్యాశాఖ మంత్రి సబితారెడ్డివిద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి250 గురుకుల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు..అన్నదాతల సమస్యల పరిష్కార వేదికగా రైతువేదికలుపాలమూరు-ర�