వికారాబాద్ : రైతులు పండించిన పంటల సేకరణ, నాణ్యత, పంట వివరాలు లావాదేవీలు అన్ని ఇక నుంచి మొబైల్ ఆప్ ద్వారా ఆన్ -లైన్ లో నిర్వహించాలి. దీంతో పనులలో సౌలభ్యంతో పాటు సమయం ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు �
రైతు వేదికల్లో భూసార పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు సారం తెలుసుకొని సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు పరీక్షల వల్ల లాభాలను వివరిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు వికారాబాద్లో 97 వేదికలు గత ఏ�
గతంతో పోల్చితే 37శాతం పెరిగిన వైనం కరోనా నేపథ్యంలో పనిలో కొత్త ఒరవడి అవకాశాలు మెరుగుపరుచుకుంటున్న మహిళా ఉద్యోగులు కరోనా మహమ్మారి సృష్టించిన విలయం అంతా.. ఇంతా కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే జీవితం కొవిడ్కు మ�
వికారాబాద్, ఏప్రిల్ 16 : ధారూరు మండలం గడ్డమీదిగంగారంకు చెందిన ఎల్క నర్సింహులు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన నర్సింహు�
వికారాబాద్| వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని చిన్నబండ తండా వద్ద ఓ బైక్ను డీసీఎం ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొక
వికారాబాద్, ఏప్రిల్ 14 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తత్వం దేశానికి ఆదర్శమని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం జిల్లా కేంద�
పరిగి, ఏప్రిల్ 14 : రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ ఏర్పడిందని, ఆయన చూపిన బాటలోనే ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె�
ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలనవిద్యాశాఖ మంత్రి సబితారెడ్డివిద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి250 గురుకుల విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు..అన్నదాతల సమస్యల పరిష్కార వేదికగా రైతువేదికలుపాలమూరు-ర�
వాన| జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఆకాశం మేఘావృతవడంతో జిల్లాలోని మఱిపల్లి, బంటారం, వికారాబాద్ టౌన్లో వానలు కూరిశాయి.
ధారూరు, ఏప్రిల్ 11 : 45 సంవత్సరాలు పైబడినవారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ధారూరులో 30 మందికి, నాగసముందర్లో 1
జిల్లాలో జ్యోతిరావుఫూలే195వ జయంతి కలెక్టర్ కార్యాలయంలో నివాళులర్పించిన కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్, ఏప్రిల్ 11 : కులరహిత సమాజం కోసం, మహిళలు కూడా పురుషులతో సమానంగా చదువుకొని ఎదిగేందుకు కృషి చేసిన గొప
పరిగి, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే అని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పరిగిలోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలల�
పరిగి, ఏప్రిల్ 11 : వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఉచితంగా అందజేసేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాల పంపిణీ త్వరగా చేపట్టడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముద్రణాలయం నుంచి నేరుగా జిల్ల�