-రంజాన్ కానుకలను పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరు రూరల్, మే 5: కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా పేదలు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంలో అందరికీ అందజేస్తున్నారని
‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్ ధర రూ.1,888 సాధారణ రకం క్వింటాలుకు రూ.1,868 వికారాబాద్ జిల్లాలో 61 కేంద్రాల్లో 1721 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ రైతులకు తప్పిన ఇబ్బందులు వికారాబాద్, మే 5, (నమస్తే తెలంగాణ) : అన్నదాతలు �
ఓ పత్రికలో తప్పుడు కథనం ప్రచురణ ఎర్రవల్లిలో కరోనా కేసులపై అసత్యపు రాతలు ఆరా తీసిన ఎమ్మెల్యే, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తీరా పరిశీలిస్తే 28 కేసులు నమోదైనట్లు వైద్యాధికారుల వెల్లడి వికారాబాద్, మే 4 :వికారా�
రూ.30లక్షలకుపైగా అభివృద్ధి పనులు పచ్చటి పల్లె ప్రకృతి వనం విరివిగా మొక్కల పెంపకం.. ఆహ్లాదకర వాతావరణం సీసీ రోడ్లు.. డంపింగ్ యార్డ్ షెడ్ నిర్మాణం సకల సౌకర్యాలతో వైకుంఠధామం మారిన గ్రామ రూపురేఖలు కొడంగల్, �
వికారాబాద్, మే 4, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ కట్టడికి వికారాబాద్ జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తున్నది. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు సీహెచ్సీ, జిల్లా దవాఖానలో కొవిడ్ స�
ఉరుములు, మెరుపులతో భారీ వర్షం ఈదురు గాలులకు నేలకొరిగిన తోపుడు బండ్లు, విద్యుత్ తీగలు,భారీ వృక్షాలు ధన్నారంలో రాకపోకలకు అంతరాయం వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 50.5 మి.మీ వర్షపాతం అధికారులు అలర్ట్గా ఉండాలన
తాండూరు, మే 3 : ‘కరోనా బాధితులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి.. వైద్యులు షిఫ్టుల వారీగా సేవలను అందించండి’ అని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. సోమవారం తాండూరు రాజీవ్ కాలనీ సమీపంలోని మాతాశిశు దవాఖా�
పరిగి, మే 3 : ప్రతి గింజ కొనుగోలుకు సర్కారు సిద్ధంగా ఉందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. సోమవారం పరిగిలోని మార్కెట్యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భ�
ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఐసీఎంఆర్ అనుమతి ఈనెల 7న ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఐసోలేషన్ గదులు, ఐసీయూ సెంటర్ పరిశీలన అనంతగిరిలోని టీబీ దవాఖానలో 40 పడకల ఐసోలేషన్ వార్డులు మూడు సిప్టుల్లో వైద్య సిబ్బంది తా�
కులకచర్ల, మే 2 : కరోనా బాధితులకు తమవంతు సాయాన్ని అందిస్తున్నామని కులకచర్ల మైత్రి యువజన సంఘం అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్యాటగడ్డ కాలనీలో కరోనా బారిన పడ్డ కుటుంబాలకు చెన్నయ్య సొ�
పరిగి, మే 2 : కరోనా మహమ్మారి విస్తరించకుండా కట్టడి చర్యల్లో భాగంగా ఆయా గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. పరిగి డివిజన్ పరిధిలో 5 గ్రామాల్లో ప్రస్తుతం స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. కొం�
త్వరలో మండలంలో 11 వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం 3వేల ఎకరాల్లో వరి సాగు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వ చర్యలు పెద్దేముల్, మే 2 : రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధరను కల్పించేందుకు ప్రభుత్వమే కొనుగోలు
కన్నవారి మృతదేహాలను దవాఖానలోనే వదిలేసిన కర్కోఠకులు | కన్నవారు కరోనాతో చనిపోతే మృతదేహాలను తీసుకువచ్చేందుకు సైతం కుమారులు ఇష్టపడలేదు. దీంతో దవాఖాన సిబ్బందే వారికి అంత్యక్రియలు న�
తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా దవాఖానను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. కొవిడ్ బారిన పడిన వారికి కోసం ఆక్సిజన్ సిలిండర్లతో పాటు కావాల్సిన మెడిసిన్, సౌకర�