వాన| జిల్లాలోని పలుచోట్ల వర్షపాతం నమోదయ్యింది. ఉదయం నుంచి దంచికొట్టిన ఎండలు ఒక్కసారిగా చల్లబడ్డాయి. ఆకాశం మేఘావృతవడంతో జిల్లాలోని మఱిపల్లి, బంటారం, వికారాబాద్ టౌన్లో వానలు కూరిశాయి.
ధారూరు, ఏప్రిల్ 11 : 45 సంవత్సరాలు పైబడినవారు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ధారూరులో 30 మందికి, నాగసముందర్లో 1
జిల్లాలో జ్యోతిరావుఫూలే195వ జయంతి కలెక్టర్ కార్యాలయంలో నివాళులర్పించిన కలెక్టర్ పౌసుమిబసు వికారాబాద్, ఏప్రిల్ 11 : కులరహిత సమాజం కోసం, మహిళలు కూడా పురుషులతో సమానంగా చదువుకొని ఎదిగేందుకు కృషి చేసిన గొప
పరిగి, ఏప్రిల్ 11 : బడుగు, బలహీనవర్గాల ప్రజల హక్కుల కోసం పోరాడిన మహనీయుడు పూలే అని మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ఎంపీపీ కె.అరవిందరావు అన్నారు. ఈ సందర్భంగా పరిగిలోని జ్యోతిరావుఫూలే విగ్రహానికి పూలమాలల�
పరిగి, ఏప్రిల్ 11 : వచ్చే విద్యా సంవత్సరానికి విద్యార్థులకు ఉచితంగా అందజేసేందుకు అవసరమైన పాఠ్య పుస్తకాల పంపిణీ త్వరగా చేపట్టడానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముద్రణాలయం నుంచి నేరుగా జిల్ల�
వికారాబాద్, ఏప్రిల్ 9 : ఈనెల 30వ తేదీ వరకు ప్రాథమిక గొర్రెల కాపరుల సంఘం ఎన్నికల పక్రియను పూర్తి చేయాలని జిల్లా పశువైద్య సంచాలకులు అనిల్కుమార్ సంబంధిత అధికారులను అదేశించారు. శుక్రవారం జిల్లా పశు వైద్య స�
బొంరాస్పేట, ఏప్రిల్ 9 : అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆ�
వికారాబాద్,ఏప్రిల్ 9 : జిల్లాలో 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుధాకర్షిండే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. పూడూరులో టీ�
పెద్దేముల్, ఏప్రిల్ 9 : జీవన ఎరువులు వినియోగించి వేరు శనగ పంటలో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మన్సాన్పల్లిలో వ్యవసాయ శాఖ-ఆత్మ టీమ్ ఆధ్వ�
కొడంగల్| జిల్లాలోని కొడంగల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున కొడంగల్ సమీపంలో ఓ బైక్ను కారు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కొత్తూరు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ గురి ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధే ప్రచారస్ర్తాలుగా నేతలు ముందుకు.. పార్టీలోకి ప్రారంభమైన వలసలు.. తిరుగులేని శక్తిగా గులాబీ పార్టీ ప్రతిపక్ష పార్టీల నేతల్లో మొదలైన �
విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందించడమే దీని ముఖ్య ఉద్దేశం 2157 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు శిక్షణ 4 బ్యాచ్లుగా విభజన వికారాబాద్ జిల్లాలో 732 ప్రాథమిక,113 ప్రాథమికోన్నత పాఠశాలలు వికారాబాద్, ఏప్రిల్ 8, (నమ