పెద్దేముల్, ఏప్రిల్ 2 : కరోనా వైరస్ నిర్మూలనకు 45 ఏండ్లు పైబడినవారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని పెద్దేముల్ సర్పంచ్ ద్యావరి విజయమ్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల�
మంచాల, ఏప్రిల్ 1: మత్స్య కార్మికులకు సర్వధామంగా ధర్మాయ చెరువు మారింది. ఏడాది పొడవునా ఈ చెరువులో చేపలు పట్టుకుని ఎన్నో మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ధర్మాయ చెరువు చేపలకు గిరిజన తండాల్లో భలే క
సిటీబ్యూరో, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వయోధికులకు హెల్పేజ్ ఇండి యా అండగా నిలవనున్నది. ఇంటి నుంచి ఆస్పత్రికి.. అక్క డి నుంచి తిరిగి ఇంటికి చేర్చే వరకు బాధ్యత తీసుకోను�
బొంరాస్పేట, ఏప్రిల్ 1 : కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న టీకాను తప్పనిసరి వేసుకోవాలని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏండ్ల
వికారాబాద్, ఏప్రిల్ 1 : అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడలో ‘మీత
కులకచర్ల, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ గ్రామాల్లో తైబజార్లకు గురువారం గ్రామ సర్పంచులు లక్ష్మి, కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ముజాహిద్పూర్ గ్రామంలో నిర్వహ�
పూడూరు, ఏప్రిల్ 1 : కరోనా వైరస్ నివారణకు 45 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సర్పంచ్ పి.నవ్యరెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సర్పం�
నేటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి టీకాజిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్అన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు పూర్తినిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల సౌకర్యంరోజుకు రెండు వేల మందికి వ్యాక్సిన్ వికారాబాద
తాండూరు, మార్చి 31: తాండూరు మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బుధవారం రూ.64 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్�
వారం రోజుల్లో ముదిరిన ఎండలుజిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తాండూరు, మార్చి 31: భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గత�
మృతదేహాన్ని తీసేందుకు ముందుకురాని గ్రామస్తులుసాహసం చేసి బావిలోకి దిగిన ఎస్సై ఏడుకొండలుగ్రామస్తుల ప్రశంసలు తాండూరు రూరల్, మార్చి 31 : ఓ వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. బావిలో నుంచ�
మున్సిపాలిటీలలో ప్రధాన జంక్షన్ల అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ , పచ్చదనంపై ప్రత్యేక దృష్టి 15 రోజుల్లో ఒక్కో మున్సిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి కలెక్టరేట్లో
వ్యవసాయ యూనివర్సిటీ : ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్�
పరిగి, మార్చి 30: పరిగి మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.27.37 కోట్లకు ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం �