కులకచర్ల, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ గ్రామాల్లో తైబజార్లకు గురువారం గ్రామ సర్పంచులు లక్ష్మి, కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ముజాహిద్పూర్ గ్రామంలో నిర్వహ�
పూడూరు, ఏప్రిల్ 1 : కరోనా వైరస్ నివారణకు 45 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సర్పంచ్ పి.నవ్యరెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సర్పం�
నేటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి టీకాజిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్అన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు పూర్తినిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల సౌకర్యంరోజుకు రెండు వేల మందికి వ్యాక్సిన్ వికారాబాద
తాండూరు, మార్చి 31: తాండూరు మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బుధవారం రూ.64 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్�
వారం రోజుల్లో ముదిరిన ఎండలుజిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తాండూరు, మార్చి 31: భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గత�
మృతదేహాన్ని తీసేందుకు ముందుకురాని గ్రామస్తులుసాహసం చేసి బావిలోకి దిగిన ఎస్సై ఏడుకొండలుగ్రామస్తుల ప్రశంసలు తాండూరు రూరల్, మార్చి 31 : ఓ వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. బావిలో నుంచ�
మున్సిపాలిటీలలో ప్రధాన జంక్షన్ల అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ , పచ్చదనంపై ప్రత్యేక దృష్టి 15 రోజుల్లో ఒక్కో మున్సిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి కలెక్టరేట్లో
వ్యవసాయ యూనివర్సిటీ : ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్�
పరిగి, మార్చి 30: పరిగి మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.27.37 కోట్లకు ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం �
వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం, ఉపాధి హామీ, ప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్�
పరిగి, మార్చి 30 : ప్రతి సందర్భంలోనూ రైతాంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికే గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్ప�
పెద్దేముల్, మార్చి 30 : తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమ
కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సమృద్ధిగా నీటి సరఫరాఇప్పటికే బడ్జెట్లో రూ.250 కోట్ల కేటాయింపు2వేల కిలోమీటర్ల మేర పైపులైన్, 70 భారీ స్టోరేజీ రిజర్వాయర్లుసిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ): పట్టణ భగీరథలో భా
షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో?రూ.15 లక్షలతో జడ్పీ నిధులతో నిర్మాణంనెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని దుకాణాలుపెద్దేముల్, మార్చి 28 : జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలు �