కులకచర్ల, ఏప్రిల్ 2 : తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న అమ్మ ఒడి పథకం గర్భిణులకు వరంగా మారింది. పైసా ఖర్చులేకుండా దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలతోపాటు కాన్పు తర్వాత 102 వాహనంలో ఇంటికి చేర్చుతున్నారు. ప్రతీ నెలా
కొత్తూరు రూరల్, ఏప్రిల్ 2: పాత జాతీయ రహదారి మరమ్మతులను త్వరగా ప్రారంభించాలని షాద్నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండలం తిమ్మాపూర్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మ�
కడ్తాల్, ఏప్రిల్2: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. సకల వసతులు సమకూరాయి. పల్లె ప్రగతితో కడ్తాల్ గ్రామ స్వరూపమే మారిపోయింది. పల్లెప�
పెద్దేముల్, ఏప్రిల్ 2 : కరోనా వైరస్ నిర్మూలనకు 45 ఏండ్లు పైబడినవారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని పెద్దేముల్ సర్పంచ్ ద్యావరి విజయమ్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంల�
మంచాల, ఏప్రిల్ 1: మత్స్య కార్మికులకు సర్వధామంగా ధర్మాయ చెరువు మారింది. ఏడాది పొడవునా ఈ చెరువులో చేపలు పట్టుకుని ఎన్నో మత్స్యకారుల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ధర్మాయ చెరువు చేపలకు గిరిజన తండాల్లో భలే క
సిటీబ్యూరో, ఏప్రిల్ 1 ( నమస్తే తెలంగాణ ) : కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వయోధికులకు హెల్పేజ్ ఇండి యా అండగా నిలవనున్నది. ఇంటి నుంచి ఆస్పత్రికి.. అక్క డి నుంచి తిరిగి ఇంటికి చేర్చే వరకు బాధ్యత తీసుకోను�
బొంరాస్పేట, ఏప్రిల్ 1 : కరోనా నిర్మూలన కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న టీకాను తప్పనిసరి వేసుకోవాలని మండల వైద్యాధికారి రవీంద్ర యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 45 ఏండ్ల
వికారాబాద్, ఏప్రిల్ 1 : అధికారులు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం వికారాబాద్ మండల పరిధిలోని గోధుమగూడలో ‘మీత
కులకచర్ల, ఏప్రిల్ 1: మండల పరిధిలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ గ్రామాల్లో తైబజార్లకు గురువారం గ్రామ సర్పంచులు లక్ష్మి, కొత్త రంగారెడ్డి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ముజాహిద్పూర్ గ్రామంలో నిర్వహ�
పూడూరు, ఏప్రిల్ 1 : కరోనా వైరస్ నివారణకు 45 ఏండ్లు పైబడిన వారు తప్పనిసరిగా టీకాను వేయించుకోవాలని సర్పంచ్ పి.నవ్యరెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సర్పం�
నేటి నుంచి 45 ఏండ్లు పైబడిన వారికి టీకాజిల్లాలోని 27 ప్రభుత్వ దవాఖానల్లో వ్యాక్సినేషన్అన్ని పీహెచ్సీల్లో ఏర్పాట్లు పూర్తినిల్వ ఉంచేందుకు ఫ్రీజర్ల సౌకర్యంరోజుకు రెండు వేల మందికి వ్యాక్సిన్ వికారాబాద
తాండూరు, మార్చి 31: తాండూరు మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బుధవారం రూ.64 కోట్ల 70 లక్షల 35 వేల అంచనా బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అధ్యక్షతన తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నిర్�
వారం రోజుల్లో ముదిరిన ఎండలుజిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 40కనిష్ఠ ఉష్ణోగ్రత 20.4జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులు తాండూరు, మార్చి 31: భానుడు ఉగ్రరూపం ప్రదర్శించడంతో జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. గత�
మృతదేహాన్ని తీసేందుకు ముందుకురాని గ్రామస్తులుసాహసం చేసి బావిలోకి దిగిన ఎస్సై ఏడుకొండలుగ్రామస్తుల ప్రశంసలు తాండూరు రూరల్, మార్చి 31 : ఓ వ్యక్తి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే. బావిలో నుంచ�