మున్సిపాలిటీలలో ప్రధాన జంక్షన్ల అభివృద్ధి సెంట్రల్ లైటింగ్ , పచ్చదనంపై ప్రత్యేక దృష్టి 15 రోజుల్లో ఒక్కో మున్సిపాలిటీపై ప్రత్యేకంగా సమీక్ష రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడి కలెక్టరేట్లో
వ్యవసాయ యూనివర్సిటీ : ధాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా ఉంటామని, దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం రాజేంద్ర నగర్�
పరిగి, మార్చి 30: పరిగి మున్సిపాలిటీ 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనా రూ.27.37 కోట్లకు ప్రత్యేక సమావేశంలో ఆమోదం తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ము కుంద అశోక్ అధ్యక్షతన మంగళవారం సాయంత్రం ప్రత్యేక సమావేశం �
వికారాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): పల్లె ప్రగతి, హరితహారం, ఉపాధి హామీ, ప్రకృతి వనాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్�
పరిగి, మార్చి 30 : ప్రతి సందర్భంలోనూ రైతాంగానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతాంగాన్ని ఆదుకోవడానికే గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను సర్కారు ఏర్ప�
పెద్దేముల్, మార్చి 30 : తట్టేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశం మంగళవారం రసాభాసగా మారి అర్ధాంతరంగా ముగిసింది. మంగళవారం మండల పరిధిలోని తట్టేపల్లి ్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమ
కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీల్లో సమృద్ధిగా నీటి సరఫరాఇప్పటికే బడ్జెట్లో రూ.250 కోట్ల కేటాయింపు2వేల కిలోమీటర్ల మేర పైపులైన్, 70 భారీ స్టోరేజీ రిజర్వాయర్లుసిటీబ్యూరో, మార్చి 28(నమస్తే తెలంగాణ): పట్టణ భగీరథలో భా
షాపింగ్ కాంప్లెక్స్ అందుబాటులోకి వచ్చేది ఎప్పుడో?రూ.15 లక్షలతో జడ్పీ నిధులతో నిర్మాణంనెలలు గడుస్తున్నా ప్రారంభానికి నోచుకోని దుకాణాలుపెద్దేముల్, మార్చి 28 : జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యాలయాలు �
రవాణా ఆదాయంలో అధిక వాటా ఆ జిల్లా నుంచే..ఈ ఆర్థిక సంవత్సరానికి గ్రేటర్ రవాణా ఆదాయం రూ.1,637కోట్లుకరోనా ప్రభావం, మోటారు వాహన పన్ను రైద్దెనా.. ఆశించిన స్థాయిలోనే ఆదాయంఆన్లైన్ సేవలతో పెరిగిన లావాదేవీలుసిటీబ్
వికారాబాద్ : ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన వికారాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈసంఘటనకు సంబంధించి ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జి�
వికారాబాద్ : జిల్లాలోని పూడూర్ మండలం రామగుండం అడవిలో కనుక లొద్ది ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు ఓ దుప్పి బలైంది. గతంలో ఇదే ప్రాంతంలో దుప్పి అనుకొని వేటగాళ్లు ఆవును వేటాడారు. పశువుల కాపరి గమనించి గ్రామస్తులక�
వికారాబాద్ : క్రషర్ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద సంఘటన వికారాబాద్ మండల పరిధిలోని కామారెడ్డి గూడ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మున్
వికారాబాద్: జిల్లాలోని బొంరాస్పేట్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన సిమెంట్ లారీ కల్వర్టును ఢీకొని కిందపడిపోయింది. దీంతో లారీ డ్రైవర్ ఆనంద్ కుమార్ మరణించాడు. సిమెంట్ లోడుతో ఓ లారీ కొడంగ