అధికారులు సమన్వయంతో పని చేసి సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ, సమగ్ర ఇంటింటి కుటుంబ
Kodangal | లగచర్ల ఘటన జరిగి వారం గడుస్తున్నా గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఈ ఘటనలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా 20 మంది రైతులను అరెస్టు చేసిన పోలీసులు శనివారం మరో నలుగురు రై
గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపర్చేందుకు, వారికి ప్రభుత్వ పథకాలను అందించాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ధరతి ఆబ భగవాన్ బిర్సా ముండా జయం�
వికారాబాద్ కలెక్టరేట్కు వెళ్లకుండా తనను అడ్డుకోవడంపై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఆపడమేంటని ప్రశ్నించారు. తనను అడ్డుకోవడమంటే.. తన హక్కులను ఉల�
పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని గ్రూప్-3 పరీక్షలో ఎలాంటి తప్పులకు తావీయకుండా సజావుగా జరిగేలా విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ అధికారులకు సూచించారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై ఐటీ, పురపాలకశాఖ మంత్రి శ్రీధర్బాబు సీరియస్ అయ్యారు. ఇదీ ముమ్మాటికీ ఇంటెలిజెన్స్ వైఫల్యమేనని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.
వికారాబాద్ జిల్లా లగచర్లలో (Lagacharla) తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. జిల్లా కలెక్టర్తోపాటు అధికారులపై దాడి ఘటనలో 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి వేల లగచర్లలో భారీగా మోహరించిన పోలీసులు.. క�
రాష్ట్రంలో పదేండ్లు ప్రజలను ప్రతీ అంశంపై రెచ్చగొట్టి, వారి మెదళ్లలో విషబీజాలునాటి కేసీఆర్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసినందుకు ఇవ్వాల తగిన మూల్యం చెల్లించుకోకతప్పని వాతావరణం నెలకొన్నది.
కాలుష్య కారక ఫార్మా కంపెనీలకు తాము భూములు ఇచ్చేదే లేదని గత ఎనిమిది నెలలుగా స్పష్టం చేస్తున్నా.. ప్రభుత్వం పదేపదే ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుండడంతో విసిగిపోయిన రైతులు అధికారులపై తిరగబడ్డారు. సోమవా రం లగచ�
KTR | రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం, శాంతిభద్రతల వైఫల్యానికి తాజా ఉదాహరణ ఇవాళ రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్లో ఏకంగా జిల్లా కలెక్టర్ మీదనే రైతులు తిరగబడడం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�