ప్రభుత్వ భూములు, ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పీరంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి..
జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.2లక్షల పంట రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చిన తర్వాత సవాలక్ష నిబంధనలు పెట్టి అరకొరగా రుణాలను మాఫీ చేసి గొప్పలు చెప్పుకొంటున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంల
Vikarabad | వికారాబాద్ జిల్లా పరిధిలోని బషీరాబాద్లో షాద్నగర్ తరహా ఉదంతం చోటు చేసుకుంది. విచారణ పేరుతో దళిత మహిళకు బషీరాబాద్ ఎస్ఐ రమేశ్ కుమార్ చిత్రహింసలు పెడుతున్నాడు. కుమారుడి ఆచూకీ చెప్పకపోతే తుపాకీతో కా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో పేద దళిత మహిళపై పోలీసులు కర్కషంగా వ్యవహరించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గాకు చెందిన దళిత మహిళ లోవాడ కళావతికి కొడుకు నరేశ్ (17) ఉన్నాడు. మం డల పరిధి�
ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. శుక్రవారం పెద్దేముల్ మండలంలోని చైతన్యనగర్ నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హ�
వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఆదివారం జాండీస్ సోకాయి. దీంతో పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం 15 నుంచి 20 మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలి
స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన వివిధ అంశాలపై గురు�
వికారాబాద్ నియోజకవర్గంలో ఓ భూమి విషయంలో Congress leaders కొట్టుకున్నారు. మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలో సర్వే నెంబర్ 461, 462లలోని ఇనామ్ భూమి.. అదే గ్రామానికి చెందిన మోహన్తోపాటు మరికొందరి పేరుమీద ఉంది.
మ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేసి సత్వరమే వాడుకలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను