Harish Rao | గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే..ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్ హటావో అని రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు.
Vikarabad | ఫార్మా సిటీకి(Pharma city) వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపడుతున్నారు. తాజాగా వికారాబాద్(Vikarabad) జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు.
దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్పై దాడికి నిరసనగా పరిగి మండల తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు విధులు బహిష్కరించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ దాడికి నిరసనగా కార్యాలయ సేవలు నిలిపి వేస్తున్నట్లు తహసీల
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ పోలీసు స్టేషన్ పరిధిలోని గుండాల గ్రామంలో ఓ బాలికపై ఐదుగురు లైంగికదాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల గ్రామానికి చెందిన ఓ బాలిక గ్రామంలోని పాఠశ�
తెలిసీ తెలియని, అవగాహన లేని, అశాస్త్రీయ విధానంలో వైద్యం చేస్తూ పేదల ప్రాణాలతో ఆడుకుంటున్న ఆర్ఎంపీలు, నకిలీ వైద్యులపై చర్యలు తీసుకోవడంలో వైద్యారోగ్యశాఖ అధికారులు విఫలమయ్యారనే విమర్శలున్నాయి.
ఫీజురీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రూ.8,300కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
Telangana | వికారాబాద్ జిల్లాలో పార్టీ చేసుకుందామని పెద్ద ఎత్తున బీర్లు కొనుగోలు చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బడ్వైజర్ బీరు తాగుదామని ఓపెన్ చేయబోయిన వ్యక్తికి అందులో బల్లి అవశేషాలు కనిపించాయి. �
రైతులకు నష్టం కలుగకుండా అసైన్డ్భూముల సమస్యను పరిష్కరిస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం మండలంలోని అల్మాస్ఖాన్పేట్ గ్రామంలో పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్రెడ్డి ఆధ్వర్య�
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
KTR | వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో రాడార్ స్టేషన్ ఏర్పాటును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా వ్య
వికారాబాద్ జిల్లా మీదుగా వెళ్లనున్న రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కొత్త అలైన్మెంట్ వద్దేవద్దని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొత్త అలైన్మెంట్తో పెద్ద మొత్తంలో పట్టా భూములు కోల్పో�
Vikarabad | ఫుల్లుగా మద్యం సేవించి ఓ ఎస్ఐ గణేష్ విగ్రహాన్ని(Ganesh idol) ధ్వంసం(Destroyed) చేశాడు. ఈ సంఘటన వికారాబాద్(Vikarabad) జిల్లా పూడూరు మండలం కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజల్లో సామాజిక, రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చిన కాళోజీ కృషి మరువలేనిదని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సోమవారం తెలంగాణ భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు జయంతిని కల�