Vikarabad | చేమ దుంప, మొరంగడ్డలపై ఎస్సీ మహిళలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందని వికారాబాద్ నియోజకవర్గ ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ అధికారి వైజయంతి కళ్యాణ్ తెలిపారు.
Vikarabad | కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గ్రామ సమీపంలోని పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి రథోత్సవం మంగళవారం తెల్లవారుజామున ఘనంగా నిర్వహించారు.
పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏ ర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, పదో తరగతి పరీక�
Rythu Bharosa | ఏడాది కాలంగా తనకు రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా రాలేదని వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్కు చెందిన మొరంగపల్లి జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు మీద నుంచి వ్యవసాయ భూమి తన పేరుపైకి మ�
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలో విచ్చలవిడిగా ట్రాక్టర్లలో మట్టి సరఫరా చేస్తున్నా రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. కుల్కచర్ల మండల కేంద్రంలో ఇళ్లకు ఎర్రమట్టిన�
Vikarabad | ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది కాంగ్రెస్ పాలన తీరు. అతిథి గృహం నూతన భవన నిర్మాణానికి మంత్రి, స్పీకర్ చేతుల మీదుగా శిలాఫలకం వేశారు... కానీ పనులు మరిచారు.
Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో ఇండస్ట్రీయల్ పార్క్ కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణ నోటిఫికేషన్ను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భూసేకర�
Lord Shiva | పెద్ద రాతిగుండు కింద పరమశివుడు లింగమూర్తి రూపంలో స్వయంభువుగా వెలిశాడు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడిని చేతులు జోడించి భక్తిశ్రద్ధలతో దర్శించుకుం టాం. కానీ, ఈ పరమేశ్వరుడిని దర్శించుకోవాలంటే బోర
అగ్ర హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్-2’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం ఆయన ‘కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ పూర్
LB Nagar | ఈ నెల 20 నుంచి 23 వరకు వికారాబాద్లో 34వ సబ్ జూనియర్ అంతర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు జరుగనున్నాయి. ఈ పోటీల కోసం ఈ నెల 13న రంగారెడ్డి జిల్లా జట్టు ఎంపిక ఉంటుందని జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం ర
KTR | చిన్న చిన్న తప్పిదాలతోనే వికారాబాద్లో బీఆర్ఎస్ గెలువలేకపోయిందని.. మెతుకు ఆనంద్ నిజాయితీ గల వ్యక్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం రోటిబండ తండాలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. మండలంలోని హకీంపేట, పోలేపల్లి, లగచర్ల, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల పరిధిలో ఇండస్ట్రియల్ కారిడార్ను (Industrial Corridor) ఏర్పాటు చేయను