వికారాబాద్ జిల్లాలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ నత్తకు నడక నేర్పినట్లు మొక్కుబడిగా సాగుతున్నది. ప్రభుత్వం మాత్రం మూడు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించి..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల పర్యవేక్షణను గాలికి వదిలిన సర్కారు.. మరోవైపు మూగజీవాలకు అవసరమైన మందులను కూ డ
జిల్లాలో రుణమాఫీ గ్రీవెన్స్ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నెల రోజులకు పైగా రుణమాఫీ కాని రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నా ఇప్పటివరకు ఒక్క దరఖాస్తుకూ మోక్షం లభించలే దు.
2008 డీఎస్సీలో క్వాలిఫై అయిన ప్రైవేట్ డీఎడ్ అభ్యర్థులకు న్యాయం చేయాలని.. పలువురు సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ..
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మం డలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనను తీవ్రతరం చేశారు. ఈ ప్రాంతంలోకి ఫార్మా రావద్దంటూ మహిళలు గురువారం పోలేపల్లిలో�
వికారాబాద్ జిల్లాలో ఈ వానకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గింది. 1.30 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటను అన్నదాతలు సా గు చేశారు. గత కొన్నేండ్లుగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతూ వచ్చింది.
గత వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రోడ్లు గతుకులమ యంగా మారాయి. ఏ రోడ్డును చూసినా కంకర తేలి, గుంతలు పడి బురదమయం గా నడిచేందుకు వీలులేకుండా ఉన్నాయి. దీంతో పాదచారులు, వాహనచోదకులు రాకపోకలకు �
కల్తీ కల్లు అని నిర్ధారణ కాలేదని..ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయభాస్కర్ స్పష్టం చేశారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా �
గ్రామపంచాయతీ, పల్లె దవాఖాన, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మరమ్మతుల నిర్మాణ పనుల్లో కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలను పాటించాలని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి అడిషనల్ కలెక్టర్ సుధీర్ సూచించారు.
వికారాబా ద్ జిల్లాలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల పనులకు బుధవారం రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ వేదమంత్రోచ్ఛరణల మధ్య భూమిపూజ చేశారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని మేకలగండిలోని 30 ఎక
కొడంగల్ మండలం ధర్మాపూర్ గ్రామ పాఠశాల ఉపాధ్యాయుడు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతంలో విధులు నిర్వహించారు. ఇటీవల ట్రాన్స్ఫర్ కావడంతో ఖాళీ కాగా ఇక్కడ చదివే12 మంది విద్యార్థులు ప్రస్తుతం అంగడిరాయచూరు పాఠశాల