జిల్లాకు మణిహారంగా మారనున్నదని భావించిన మొబిలిటీ వ్యాలీకి రాజకీయ గ్రహణం పట్టింది. భూసేకరణ పూర్తై ఏడాదిన్నర కావొస్తున్నా దానికి సంబంధించిన పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. వెనుకబడిన వికారాబాద్ జిల్లా�
మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఈ నెల 29కి సరిగ్గా పదిహేనేండ్లు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రత్యేక
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం తహసీల్దార్ కార్యాలయానికి సోమవారం సినీ నటుడు ఆలీ వచ్చి వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు.
వికారాబాద్ జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నత్తనడకన సాగుతున్నది. సర్వే ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కాగా ఆదివారం సాయంత్రం వరకు జిల్లాలోని 2,77,977 కుటుంబాల్లో.. 1,45,414 ఫ్యామిలీ(సుమారు 52%)లు పూర్తి కాగా.. ఇంకా 1,32,563
వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి ఆధారాలతోనే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ మల్టీ జోన్-2 ఐజీ సత్యనారాయణ స్ప
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నత్తనడకన సాగుతున్నది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఏక కాలంలో సర్వే చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా.. కొంతమంది సిబ్బ�
రీజినల్ రింగ్ రోడ్డుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇవ్వబోమని వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పులుమామిడి, మాదిరెడ్డిపల్లి గ్రామాల రైతులు స్పష్టం చేశారు.
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే (బీసీ కుల గణన) అంశంపై శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సత్యభారతి ఫంక్షన్హాల్లో జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం అట్టర్ఫ్లాప్ అయ్యింది. స్టేజీప�
వికారాబాద్ జిల్లా ప్రజల ఆశలు ఆడియాశలయ్యాయి. ఏడాదిలో జిల్లాకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నుంచి సాగు నీరొస్తుందని సంతోషిస్తున్న తరుణంలో రేవంత్ సర్కార్ నీళ్లు చల్లింది. కేవలం తాను ప్రాతినిథ్యం
Vikarabad | వికారాబాద్ జిల్లాలో(Vikarabad district) దారుణం చోటు చేసుకుంది. ఎనిమిదో తరగతి చదవుతున్న 13 ఏళ్ల బాలికపై 4 మైనర్లు లైంగిక దాడికి(Assault) పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
ఒకప్పటి తాగునీటి వనరైన మూసీ నది కాలుష్య కాసారంగా మారడానికి ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. ఇండ్లు, పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలు యథేచ్ఛగా మూసీలో కలుస్తున్నా నాటి పాలకు�
వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులను, ప్రకృతి ప్రేమికులను ఎక్కడిక్కడ నిర్బంధించారు.
దేశ భద్రతలో రాడార్ స్టేషన్ అత్యంత కీలకమని, దామగుండంలో ఏర్పాటు చేస్తున్న రాడార్ కేంద్రంతో పర్యావరణానికి హాని ఉండదని, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ తెలిపారు.