జిల్లాలో సర్వే కోసం రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగిలా ప్రదక్షిణలు చేస్తున్నారు. భూముల సర్వేకు సంబంధించి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. భూముల కొలతల్లో వచ్చే తేడాలతోపాటు తగాదాలను పరిష్కరించుకునేంద
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.
ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జల�
జిల్లాలో ఎండలు ముదరకముందే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మార్చి నెలాఖరులోనే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గడంతో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన అద్దె బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.
అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి. జిల్లాలో తొమ్మిది చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులు నీటితో నిండి ఉన్నా.. ఒక్క ఎకరానికీ సాగు నీరందని దుస్థితి నెలక�
గతంలో ఎన్నడూలేని విధంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు తగ్గడంతో భూములు నెర్రెలు తేలి ఎండుముఖం పట్టాయి. అప్పులు తెచ్చి సాగు చేసిన పంట ఎండుతుండడంతో అన్నదాత పుట్టేడు దుఃఖంలో ఉన్నాడు. జిల్లాలో ఇప్పటివరక
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త సంక్షేమం సంక్షోభంలో కూరుకుపోయింది. సబ్బండ వర్ణాలను గాలికి వదిలేసింది. ముఖ్యంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు కేసీఆర్ ప్రభు
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహ నిర్మాణానికి రూ.ఆరు కోట్లు కేటాయించారు. ఆగస్టు 5, 2024న స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రాష్ట్ర రెవెన్యూ , గృహ నిర్మా ణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొం�
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిమిత్తం చేపట్టిన భూ సేకరణను నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు వెలువడి 24 గంటలు కూడా కాకముందే అధికారులు శుక్రవారం కొ
వికారాబాద్ జిల్లాలో వేసవి కాలం ప్రారంభం కాకముందే భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఎండ తీవ్రత పెరగడంతో భూగర్భజలాలు క్రమంగా తగ్గుతున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. గతేడాద�
నకిలీ పత్తి విత్తనాల దందా జిల్లా లో గుట్టు చప్పుడు కాకుండా యథేచ్ఛగా సాగుతున్నది. ప్రతి ఏటా కొడంగల్, తాం డూరు ప్రాంతాల్లో ఈ విత్తనాలు పట్టుపడుతున్నా అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేసి వదిలేస్తున్న�
జీతం రా లేదని మనస్తాపంతో సెక్యూరిటీ గార్డ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘట న వికారాబాద్ జిల్లా తాండూరులో చోటుచేసుకున్నది. బాధితుడి వివరాల ప్రకారం.. పాత తాండూరుకు చెందిన నర్సింహులు 20 ఏండ్లుగా జిల్లా ప్�