రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవహక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తంచేసింది. వికారాబాద్ జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన రైతులపై కేసులు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ప్�
జిల్లాలోని పలు చెరువులు, ప్రాజెక్టులు కబ్జాకు గురయ్యాయి. వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లోని పలు చెరువులను కొందరు ఆక్రమించుకున్నారు. అయితే గత కేసీఆర్ ప్రభుత్వం చెరువులను అభివృద్ధి చేయాలనే ద�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ను ఆరు నెలల్లో అమలు చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కాంగ్రెస్ ప్రభుత్వాన్న�
దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన దళితబంధు పథకంపై ఇంకా సం దిగ్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ పథకంతో పేద దళిత కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకున్నాయి.
లంచమిస్తేనే పనులు చేస్తున్నారని జిల్లాలోని పలువురు తహసీల్దార్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయాలకెళ్లే వారిని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారన�
వికారాబాద్ జిల్లా కొడంగల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఇతర అధికారిక కార్యక్రమాల్లో ఎలాంటి హోదా లేకున్నా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి పాల్గొనడంపై స్థానికులు, విపక్షాల ను�
జిల్లాలో భూముల సర్వే కోసం రైతులకు ఎదురు చూపులే మిగులుతున్నాయి. తమ పొలాల్లో హద్దులను నిర్ధారించాలని, కొలతల్లో వచ్చిన తేడాలను సవరించేందుకు సర్వే చేయాలని చలాన్లు చెల్లించి దరఖాస్తు చేసుకున్న రైతులు సంబంధ
నిరాధారమైన రాతలు రాయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో ఖండించారు. కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కేసీఆర్, కేటీఆర్ కుటుంబాన్ని టార్గె�
జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. వికారాబాద్, తాండూ రు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా మురుగు నీరే దర్శనమిస్తున్నది.
రైతులకు మళ్లే బేడీలు వేసిన ఘనత కాంగ్రెస్ సర్కార్కే దక్కుతుందని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లిలో ప్రభుత్వం వైద్య కళాశాల నిర్మాణం కోసం సర్వే నంబర్ 19లో పోలీసుల పహారా మధ్య ప్రహరీ పనులు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్నా పేదలకిచ్చిన హామీలు మాత్రం నెరవేరడంలేదు. కేవలం ఆరు గ్యారెంటీలు, ఒకట్రెండు పథకాల గురించి ప్రస్తావించడం మినహా మిగతావాటి ఊసే లేదు.