ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఇండ్లను నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. నాలుగు నెలల�
ఏదైనా ఒక కాంట్రాక్టు పనికి టెండర్లు పిలిస్తే ఆయా పనుల్లో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లు పోటీ పడి.. ఇతరుల కంటే తక్కువ కోట్ చేసి పనులు దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ పారిశ్రామిక పార్కుల అభివృ
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకపోవడంతో గ్రామాల్లో పాలన పూర్తిగా పడకేసింది. ఇబ్బందులు కలిగితే చెప్పుకోవడానికి ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. ప్రతి సమస్యను తామే పరిష్క�
ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో జిల్లాలో బాలికలే పైచేయి సాధించారు. గతేడాది మాదిరిగానే ఈ ఏటా కూడా వారిదే హవా కొనసాగింది. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో జిల్లాలో 63.13% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
కొనుగోలు కేంద్రాలు లేక.. మద్దతు ధర రాక అన్నదాత దళారుల చేతుల్లో దగా పడుతున్నాడు. రం గారెడ్డి జిల్లాలో 50%, వికారాబాద్ జిల్లాలో 80% వరకు వరి కోతలు పూర్తైనా ఇంకా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంత
అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే అధికారులకు.. తాము పవర్లోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం వర్షం దంచి కొట్టింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పండ్ల తోటలు, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి.
వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామంలో ప్రతిపాదిత ప్రభుత్వ మెడికల్, వెటర్నరీ కళాశాల ఏర్పాటు పనులను రైతులు అడ్డుకున్నారు. సర్వే నంబర్ 19లో రైతుల వద్ద నుంచి సేకరించిన భూమిని గురువారం అధ
జిల్లాలో సర్వే కోసం రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగిలా ప్రదక్షిణలు చేస్తున్నారు. భూముల సర్వేకు సంబంధించి దరఖాస్తులు పేరుకుపోతున్నాయి. భూముల కొలతల్లో వచ్చే తేడాలతోపాటు తగాదాలను పరిష్కరించుకునేంద
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. గత నాలుగైదు నెలలుగా జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో దొంగతనాలు, చైన్స్నాచింగ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. పెరుగుతున్న చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి.
ప్రభుత్వ భూములను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేయొద్దని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న హెచ్సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్లను ప్రభుత్వం అడ్డుకోవడం మంచి పద్ధతి కాదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జల�
జిల్లాలో ఎండలు ముదరకముందే భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. మార్చి నెలాఖరులోనే జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువుల్లో నీటినిల్వలు తగ్గడంతో ప్రమాద ఘటికలు మోగుతున్నాయి.
వికారాబాద్ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన అద్దె బస్సు శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్నగర్ బయలుదేరింది.