ఉపాధ్యాయుల పదోన్నతుల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఇందుకు కారణం జీహెచ్ఎం(గెజిటెడ్ హెడ్మాస్టర్) పోస్టులను మల్టీ జోనల్ పోస్టుగా మార్చడమే. స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా పద�
వికారాబాద్ నూతన కలెక్టర్గా ప్రతీక్జైన్ ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్లోని చాంబర్లో ఇప్పటివరకు పనిచేసి బదిలీపై వెళ్తున్న కలెక్టర్ నారాయణరెడ్డి నుంచి ఆయన నూతన కలెక్టర్గా బాధ్య�
యాసంగి సీజన్కు సంబంధించి ధాన్యం సేకరణ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. యాసంగి సీజన్లో జిల్లా పౌరసరఫరాల శాఖ అంచనా వేసిన దానిలో 50 శాతం మేర కూడా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాకపోవడం గమనార్హం.
నైరుతి రుతుపవనాల రాకతో జిల్లాలో తొలకరి వర్షం పలకరించింది. రెండు, మూడు రోజులుగా జిల్లా అంతటా ఓ మోస్తరు వర్షం కురిసింది. తొలకరి జల్లులు సరైన సమయానికి కురువడంతో ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు నాటేందుకు
రాష్ట్రంలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యే జూన్ 12 నాటికి ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫాం ఇవ్వాలి. ఇది తెలంగాణ విద్యాశాఖ నిర్దేశించుకున్న లక్ష్యం. కానీ, ఈ లక్ష్యం నెరవేరే పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపించడం
ఐదో జాతీయ వాటర్ అవార్డుకు వికారాబాద్ జిల్లా ఎంపికైందని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ తెలిపారు. గురువారం కేంద్ర జల వనరుల శాఖ, భూగర్భ జల బోర్డు సభ్యుల బృందం జిల్లాలో పర్యటించి.. నీటి సంరక్షణకు తీసుక�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే జిల్లాలో 8.46 శాతం మేర పోలింగ్ శాతం పెరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 60.49 శాతం మేర పోలింగ్ శాతం
తాగు నీటికోసం వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూర్ వాసులు రోడ్డెక్కారు. స్థానిక గాలి పోచమ్మ కాలనీకి వారం రోజులుగా తాగునీరు రాకపోవడంతో గుక్కెడు నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నికల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉమ్మడి జిల్లాలో భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో రెండు వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తుండగా, వికారాబాద్ జిల్లాలోని వికారాబాద్, పరి
లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనున్నది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి సమావేశాలు, ర్యాలీలు, మైకులు మూగబోనున్నాయి. దాదాపు రెండు నెలలపాటు ఆయా పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహించాయి.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వికారాబాద్ జిల్లా రద్దు అవ్వడం ఖాయమని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మంగళవారం మోమిన్పేట మండల పరిధిలోని దుర్గంచెరువు, కేసారం గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎ�
వానకాలం పంటల సాగుకు సంబంధించి జిల్లా వ్యవసాయాధికారులు ప్రణాళికను రూపొందించారు. రైతులకు లాభాన్నందించాలనే లక్ష్యంతో.. ఈ ఏడాది కొన్ని రకాల పంటల సాగును పెంచుతూ, మరికొన్ని పంటల సాగును తగ్గించారు.
పదోతరగతి ఫలితాల్లో జిల్లా అట్టడుగులో నిలిచింది. మంగళవారం విడుదలైన టెన్త్ రిజల్ట్లో ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. ప్రభుత్వ బడుల్లో డిసెంబర్ నుంచి పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగ�
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మన ఊరు-మన బడి కార్యక్రమానికి బ్రేక్ పడింది. వికారాబాద్ జిల్లాలో ‘మన ఊరు-మన బడి’ పనులు ఎక్కడికక్కడే �