బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నేడు వికారాబాద్ జిల్లాకు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరు, కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్న
ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రముఖ సినీ నటుడు, వికారాబాద్ జిల్లా స్వీప్ ఐకాన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భవనరుల శాఖల మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి బుధవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. సచివాలయ భవనంలోని మొదటి అంతస్తులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రంగారెడ్డి, వికారాబా
తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. కరువుకు పాతరేసేలా కొత్త ప్రాజెక్టులను చేపట్టడంతోపాటు, గత ప్రభుత్వాల హయాంలో నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయిస్తున
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పించనున్నారు.
వికారాబాద్ జిల్లాలో 969 ప్రధాన, 138 మినీ అంగన్వాడీలు కలుపుకొని మొత్తం 1107 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏడు నెలల నుంచి మూడేండ్లలోపు చిన్నారులు 33,600 మంది ఉండగా, 3 నుంచి 6 ఏండ్లలోపు పిల్లలు 22400 మంది ఉన్నారు. గర్భవతులు, బా
జిల్లాలో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వర్షాధార పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, సోయాచిక్కుడు పంటలు సాగు చేసిన పొలాల నుంచి మురుగు నీటిని తొలగించాలని వికారాబాద్ జిల్లా వ్యవసాయాధికారి గోప
జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో జిల్లాలో ప్రధానమైన మూసీ, కాగ్నా, ఈసీ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
వర్షాలు కురుస్తుండడం.. ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించడంతో వికారాబాద్ జిల్లాలో వానకాలం పంటల సాగు సంబురంగా సాగుతున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 2,28,314 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. గతేడాది మాదిరిగానే
గురుకులాల్లో అత్యున్నత ప్రమాణాలతో విద్యాబోధన జరుగుతున్నది. ఒకప్పుడు అప్పో సప్పో చేసి, వేలకు వేలు పోసి కాన్వెంటుకే పంపాలనే ధ్యాస.. తాకట్టు పట్టైనా ఇంగ్లిష్ మీడియంలో చదివిస్తే, తమ బిడ్డలు తమలాగా కష్టం చే�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. గత ఉమ్మడి ప్రభు త్వాలు పూర్తిగా విస్మరించిన మత్స్యకారులకు మేమున్నామంటూ అండగా నిలిచింది. గత ఏడేండ్లుగా మత్స్యకారులకు వందశాతం సబ్స�
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. ఇందుకుగాను అధిక మొత్తంలో నిధులను కేటాయిస్�
ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు ఏటా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుంది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏడాదిలో రెండుసార్లు ఈ నిధులను విడుదల చేస్తుంది. ప్రారంభంలో 50 శాతం, మిగతా 50 శాతం నిధులను విద్యా సంవత్సరం మధ్�