పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన అనంతగిరి కొండలు దట్టమైన అడవి, ఎత్తైన కొండలతో అందం.. ప్రకృతిని పరవశింపజేసే జలపాతాలు, ఘాట్రోడ్లు అడవి చెంతనే అనంతపద్మనాభస్వామి ఆలయం ముచ్చటగొలిపే ప్రాచీన కట్టడాలు, గుహల�
తాండూరు రూరల్, ఆగస్టు : ప్రమాదవశాత్తు ఓ మహిళ నీటి గుంతలో పడి మృతి చెందిన సంఘటన కరణ్కోట పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై ఏడుకొండలు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు మండలం, సిరిగిరిపే�
పరిగి, ఆగస్టు : ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విష్ణు, లలిత, గోవింద నామ
పరిగి, ఆగస్టు : అటవీ ప్రాంత అభివృద్దికి తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు సూచించారు. శనివారం సాయంత్రం పరిగి మండలం ఇబ్రహీంపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ ఇటీవల నాటిన మ
కొడంగల్, ఆగస్టు : ప్రభుత్వ కళాశాలలో పేద విద్యార్థులు అధికంగా ఉంటారు కాబట్టి వారికి అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమై విద్యను అందించేందుకు అధ్యాపకుల పాటుపడాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ తెలిపారు. శనివారం స
కొడంగల్, ఆగస్టు :ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా నిరుపేదలు, వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా చదువుతుంటారని, వారికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నట్లు బిచ్చాల మల్లయ్య తెలిపారు. శుక్రవారం స్థానిక జిల్ల�
బొంరాస్పేట, ఆగస్టు : మండలంలోని రేగడిమైలారంలో అసురబలి సినిమా చిత్రీకరణ జరిగింది. సమాజంలోని చెడు వ్యక్తులు, చెడు అంశాలను రూపుమాపాలని, ఈ అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసేందుకు “అసురబలి” పేరుతో సినిమాను �
మైక్రో ఆర్టిస్ట్గా రాణిస్తున్న కులకచర్ల యువకుడు భిన్న కళలకు కేరాఫ్ రామ్ చిత్రలేఖనం, ఫొటోగ్రఫీ, షార్ట్ఫిలిం చిత్రీకరణలో ప్రతిభ చాటుతున్న రాఘవేందర్గౌడ్ కాదేది కళకు అనర్హం అన్న చందంగా సాధన చేస్తే స
232 మంది బాలకార్మికులకు విముక్తి ప్రత్యేక డ్రైవ్ ద్వారా బాలకార్మికుల గుర్తింపు జూలై 1 నుంచి 31 వరకు ముస్కాన్-7 చేపట్టిన అధికారులు బాధ్యులపై 61 కేసులు నమోదు పుస్తకాలు మోయాల్సిన వయస్సులో బండరాళ్లు, ఇటుకలు మోస
కులకచర్ల, ఆగస్టు : పేదల అభివృద్ధికి తమవంతు కృషిచేయడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు జన్సహాస్ స్వచ్ఛంద సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు నవీన్కుమార్. శుక్రవారం కులకచర్ల మండల పరిధిలోని చౌడాపూర్ గ్రామంలో జన్సహాస్ స�
తాండూరు రూరల్, ఆగస్టు :తాండూరు మండలం, చింతామణిపట్టణంలో బోనమ్మ దేవతకు గ్రామ మహిళలు బోనాల పండుగ సందర్భంగా శుక్రవారం బోనం సమర్పించారు. గ్రామ సర్పంచ్ విమలమ్మ ఆధ్వర్యంలో గ్రామంలో బోనమ్మ దేవత పండుగ సంబురాలను �
తాండూరు రూరల్, ఆగస్టు:దశలవారీగా గ్రామాల్లో అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చింతామణిపట్టణం, పర్వతాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఆయన
మర్పల్లి, ఆగస్టు : గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులు వేయించాలని జిల్లా పశుసంవర్ధక, పశువైద్యాధికారి డాక్టర్ అనిల్కుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని సిరిపురం, కల్ఖోడా, పట్లూర్ గ్రామాలలో 482 గొర్రెలు, 1419 �