దౌల్తాబాద్ ఆగస్టు :మండలంలో ప్రతి గ్రామ పంచాయతీలో హరితహారం లక్ష్యాన్నిసాధించాలని ఎంపీడీఓ తిరుమలస్వామి అన్నారు. గురువారం దౌల్తాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఆయన మాట్లాడుతూ ప్రభుత
బొంరాస్పేట, ఆగస్టు: గ్రామ పంచాయతీలకు కేసీఆర్ సర్కారు ప్రతినెలా అందిస్తున్ననిధులతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని వైస్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చౌదర్పల్లి గ్రామం�
కొడంగల్, ఆగస్టు :పట్టణ శివారులోని సిద్ధినాంపు ప్రాంతంలో బంజార భవన్ నిర్మాణానికి ప్రభుత్వం రెండెకరాల స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి రూ.1కోటి నిధులు మంజూరు అయ్యాయని సేవాలాల్ సేవా సమితి సభ్య�
కులకచర్ల, ఆగస్టు : అది కొత్తగా ఏర్పడిన నూతన గ్రామ పంచాయతీ. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులలో ముందుకెళుతున్న గ్రామ పంచాయతీ. తక్కువ కాలంలో ఎక్కవ అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీ. అదే కులకచ�
బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్
పరిగి, ఆగస్టు 5: పేదలను ఆదుకోవడం అభినందనీయమని పరిగి ఎంపీపీ కె.అరవిందరావు, మార్కెట్ చైర్మన్ సురేందర్లు అన్నారు. జన్ సాహస్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామంలో వారు నిరుపేదలకు నిత్యావ�
వికారాబాద్, ఆగస్టు 4 : వికారాబాద్ మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కావాలని ఐటీ , మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను బుధవారం ప్రగతి భవన్లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మర్యాదపూర్వక
మహిళా పొదుపు సంఘాల్లో మరింత పారదర్శకత యాప్లో సమగ్ర సమాచారం నిక్షిప్తం జిల్లాలో 15,128 సంఘాల్లో లక్షా 50వేల మంది సభ్యులు 14,686 ఎస్హెచ్జీల్లోని లక్షా 47వేల మంది మహిళలకు సంబంధించిన వివరాల నమోదు మరో 10 రోజుల్లో పూర
పల్లె ప్రగతిలో రూ.32 లక్షలతో అభివృద్ధి పనులు హరితహారంతో పెరిగిన పచ్చదనం పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, సీసీ రోడ్లు, కంపోస్టు షెడ్డు, మురుగు కాల్వల నిర్మాణం బొంరాస్పేట, ఆగస్టు4: అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న ఆ
న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: జిల్లాలో బోనాల పండుగను బుధవారం ప్రజలు ఘ నంగా జరుపుకున్నారు. వికారాబాద్ పట్టణంలోని రామయ్యగూడ, చిట్టంపల్లి, అనంతగిరిపల్లి తదితర కాలనీలతో పాటు ఆయా గ్రామాల్లో కూడా ప్రజ�
చిట్టడవిని తలపిస్తున్న పల్లె ప్రకృతి వనం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత అందుబాటులోకి వైకుంఠధామం కంపోస్టు షెడ్డులో సేంద్రియ ఎరువు తయారీ రూ.కోటితో అభివృద్ధి పనులు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, అండర్ గ్రౌ�
ఎన్నేపల్లి శివారులో సర్వే నం.243లో స్థలం కేటాయింపురూ.6కోట్లతో నిర్మాణానికి ప్రతిపాదనలుఈ నెలలో శంకుస్థాపనకు ఏర్పాట్లు వికారాబాద్, ఆగస్టు 3, (నమస్తే తెలంగాణ) : త్వరలోనే జడ్పీ భవన నిర్మాణానికి ముహూర్తం ఖరారు �
‘మీతో నేను’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కోట్పల్లి, ఆగస్టు 3: ‘మీతో నేను’ అనే కార్యక్రమంతో కాలనీల్లో తిరిగి, సమస్యలను గుర్తించి వారంలోగా పరిష్కరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నార�
శంకర్పల్లి, ఆగస్టు 3 : సర్పంచులు అంతర్గత రోడ్ల వెంబడి నాటిన మొక్కలను సంరక్షించాలని ఎంపీడీవో సత్తయ్య సూచించారు. మంగళవారం మండలంలోని జనవాడ, పర్వేద గ్రామాల్లో అంతర్గత రోడ్ల వెంబడి నాటిన మొక్కలను పరిశీలించా�
తక్షణ అమలుకు రాష్ట్ర కేబినెట్ నిర్ణయంజిల్లాలో 57-64 ఏండ్ల మధ్య ఉన్న అర్హులు 13,371కొత్తవారికి వచ్చే నెల నుంచి అందనున్న పింఛన్కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని ఆదేశం2019 నవంబర్లో వివరాలు సేకరించిన గ్రామీణాభివృద్ధి �