మర్పల్లి, ఆగస్టు: అందరి సహకారంతోనే బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్ అధ్యక్షతన మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర�
పెద్దేముల్, ఆగస్టు :సీఎం కేసీఆర్ సహకారంతోనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని నాగులపల్లి, గోపాల్పూర్ గ్రామాల్లో డిఎంఎఫ్టీ నిధులతో నిర
మర్పల్లి, ఆగస్టు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్వరాష్ట్ర సాధనకోసం తన జీవితాన్నే అంకితం చేశారని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని జడ్పీటీసీ మధుకర్ అన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ �
పరిగి, ఆగస్టు:తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని పలువురు కొనియాడారు. శుక్రవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా పరిగిలోని తెలంగాణ అమరవీరుల క్రాస్రోడ్డులో ట
పూడూరు, ఆగస్టు : రైతు బీమా పథకం కోసం రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని మండల వ్యవసాయాధికారి సామ్రాట్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల రైతులు 2021సంవత్సరం బ�
కొడంగల్, ఆగస్టు : తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతోత్సవాలు శుక్రవారం మండల పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది జయశంకర్ సార�
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులకు రుణాలు జిల్లావ్యాప్తంగా 648 గ్రామ సమాఖ్య సంఘాలు 3000 మందికి రుణాలివ్వాలని లక్ష్యం ఇప్పటికే 603 మందికి అందజేత ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి 3లక్షలు వికారాబాద్, ఆగస్టు 5 : గ్రామీణ ప్�
కందుకూరు, ఆగస్టు 5 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలపై ప్రత్యేక దృష్టి సారించి అధిక నిధులు మంజూరు చేస్తున్నట్లు �
మోమిన్పేట, ఆగస్టు:గ్రామాల్లో నేలకొన్నసమస్యల పరిష్కారం కోసం “మీతో నేను “కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్రయాన్పల్లి,రా�
బంట్వారం, ఆగస్టు:”దళిత బంధు” పథకం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో గురువారం మండల పరిధిలోని రొంపల్లి గ్రామంలో ఆమె ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఉమాదేవి చందూసింగ్ మాట్ల�
బంట్వారం, ఆగస్టు : పట్టాదురుకు తెలియకుండా, మోసపూరితంగా చేసిన భూమి పట్టాను రద్దు చేయాలని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నాగ్వారం గ్రామానికి చెందిన బండి సాయప్ప గురువారం స్థానిక తహాసీల్దా�
పూడూరు, ఆగస్టు :రైతులు శాస్త్రీయ పద్దతులను అనుసరించి వ్యవసాయం చేస్తే పంటల దిగుబడి పేరుగుతుందని ఎడిఎ గోపాల్, వాలంతరీ డైరెక్టర్ కృష్ణరావు, నీటి పారుదల నిపుణులు రమణరెడ్డిలు పేర్కొన్నారు. గురువారం పూడూరు మం
పరిగి, ఆగస్టు :పరిగి మండలంలోని మిట్టకోడూర్ గ్రామ ఉపసర్పంచ్గా గుడాల మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల పంచాయతీ అధికారి దయానంద్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స�