చేవెళ్ల టౌన్ : తాగిన మైకంలో బండరాయితో మోది కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల �
కోట్పల్లి, ఆగస్టు : ఎన్నారం గ్రామం అభివృద్దిలో దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్రం హరితమయం చేసేందుకు పరిశుభ్రత, పారిశుద్ద్యం, పచ్చదనంపై దృష్టి పెట్టడంతో అదే దిశగా గ్రామాల్లో అభివృద్ది, పరిశుభ్రత, పచ్చదనం
దోమ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే మహేశ్రెడ్డి దోమ, ఆగస్టు 9 : అర్హులైన నిరుపేదలందరికి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని పరిగి ఎమ్మెల్య
ఎత్తిపోతల పథకంతో సస్యశ్యామలం కానున్న వికారాబాద్ జిల్లా 3,41,952 ఎకరాలకు అందనున్న సాగునీరు కాల్వల నిర్మాణానికి చేపట్టనున్న భూ సేకరణ జిల్లాలో ప్రధాన కాల్వకు 1878 హెక్టార్లు, బ్రాంచ్లు, డిస్ట్రిబ్యూటరీల కోసం 210
రంగారెడ్డిజిల్లాలో ఈ ఏడాది కల్యాణలక్ష్మి ద్వారా 2,465మందికి, షాదీముబారక్ ద్వారా 406 మందికి సాయం ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక భరోసా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరం అందుతున్న సాయం రూ.లక్షా 116 రంగార�
నేటి నుంచి ప్రత్యేక మాస పూజలు.. ఉపవాసాలు నాగుల పంచమి, మంగళగౌరీవ్రతం వరలక్ష్మీవ్రతం, రక్షాబంధన్, కృష్ణాష్టమి ముస్తాబైన దేవాలయాలు షాబాద్/బొంరాస్పేట, ఆగస్టు 8: పూజల మాసమైన శ్రావణం మాసం నేటి నుంచి ప్రారంభం �
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు నిత్యం పక్కాగా పారిశుధ్య నిర్వహణ ఊరంతా పరిశుభ్రత, పచ్చదనం ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగు కాల్వలు, దీపాలు ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వైకుంఠధామం, డ�
అవసరమైన మేరకు ఎరువుల పంపిణీ ఏర్పాట్లు చేస్తున్న అధికారులు వికారాబాద్ జిల్లాలో 5,88,475 ఎకరాల్లో సాగు అంచనా అధికంగా సాగవుతున్న పత్తి, మొక్కజొన్న, కందులు, వరి, పెసర, మినుము పంటలు వానకాలం సాగుకు 74,683 మెట్రిక్ టన్�
పెద్దేముల్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మకు గ్రామస్తులు ఘనంగా బోనాలను సమర్పించారు. బోనాల సందర్భంగా నైవేద్యాలతో బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కార్యక్రమంలో సర్పం�
పెద్దేముల్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మ దేవాలయంలో ఆదివారం మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి స్థానిక నాయకులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్�
మెప్మా పీడీ రవికుమార్ కొడంగల్ : కరోనా కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారస్తులను ఆదుకునే ఉద్ధేశంతో ప్రభుత్వం పీఎం స్వానిధి రుణాలను అందిస్తుందన్నారు. దానిని వీధి వ్యాపారులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక లాభ
కొడంగల్ : గిరిజనులు కలగా ఉన్న బంజారభవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ. 1కోటి మంజూరు చేసినందుకు గాను మంత్రి సత్యవతి రాథోడ్కు కొడంగల్ బంజారులు ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం హైదరాబాద్లో మ
నీడతో పాటు ఫలాలు కొడంగల్ : ఇంటి ఆవరణలో జామ, మామిడి, నారింజ, సపోట వంటి పండ్ల మొక్కలను విరివిగా పెంచుకోవడాన్ని మనం చూస్తుంటాము. ద్రాక్ష పండ్ల పెంపకం పంటపొలాల్లో పందిరి వేసి సాగు చేస్తుంటారు. కానీ కొడంగల్ పట
250 యూనిట్ల ఉచిత కరెంటుకు విశేష స్పందన జిల్లావ్యాప్తంగా రజకులు, నాయీబ్రాహ్మణుల నుంచి 2 వేల వరకు అందిన దరఖాస్తులు ఇబ్రహీంపట్నం, ఆగస్టు 7 : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న వారందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండ�