పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్ష�
షాబాద్ : జిల్లాలోని కాలేజీ విద్యార్థిని, విద్యార్థుల పెండింగ్ రెన్యూవల్, ఫ్రెష్-పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలను ఈ నెల 21వ తేది లోపు తప్పనిసరిగా అందజేయాలని రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులా�
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి షాద్నగర్ : వ్యవసాయ రంగం అభివృద్ధితోనే ఇతర రంగాల అభివృద్ధి ఆదారపడి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి స�
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మోకిల గ్రామ శివారులోని సబ్వేలో బుధవారం సూపర్ స్టార్ మహేష్బాబు తన సతీమణి నమ్రతతో కలిసి చక్రసిద్ ఆసుపత్రిని ప్రారంభించారు. చక్రసిద్ ఫౌండర్ డాక్టర్ సత్యసింధూజ మశేష
షాబాద్ : జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఫ్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా జాబ్మేళ నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా ఉపాధి కార్యాలయ అధికారి �
పరిగి, ఆగస్టు :సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సర్కారు పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. పరిగిలోని తమ నివాసంలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 14 మందికి సీఎం రిలీ�
కులకచర్ల, ఆగస్టు : ప్రతి ఇంటికీ స్వచ్చంధంగా పన్నులు చెల్లించాలని కులకచర్ల గ్రామ సర్పంచ్ సౌమ్యారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్రెడ్డి అన్నారు. కులకచర్ల మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పన�
దౌల్తాబాద్, ఆగస్టు :బాలలహక్కుల పరిరక్షణకు గ్రామ పంచాయతీల పాత్ర ఉండాలని సిడబ్ల్యూసి కమిటి చైర్మన్ వెంకటేష్ అన్నారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని మండలపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ విజయ్కుమార్, జెడ్పీటీసీ క
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రజాభిప్రాయ సేకరణ పర్యావరణ హితమేనన్న రైతాంగం ఎన్నో ఏండ్ల కల నెరవేరుతున్నందుకు సంతోషం అన్ని వర్గాల ప్రజలకూ లాభదాయకమని సూచన సానుకూలంగా అన్ని రాజకీయ పార్టీల ప్రతిని�
అంటువ్యాధులు, ఊపిరితిత్తులసమస్యలకు చెక్ న్యూమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా కట్టడి పుట్టిన ఆరు వారాలకు మొదటి డోస్, 14 వారాలకు రెండోది, తొమ్మిది నెలలకు మూడో డోస్ (బూస్టర్ డోస్) వికారా
జిల్లా బాలరక్షభవన్ కో ఆర్డినేటర్ శ్రీలక్ష్మి ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన తాండూరు రూరల్, ఆగస్టు 10: బాలల హక్కులను కాపా డేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా బా�
యువతకు ‘ఉన్నతి’ శిక్షణ 19 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలు డీఆర్డీవో కృష్ణన్ బతుకమ్మ చీరలు భద్ర పరిచేందుకు గోదాంల పరిశీలన తాండూరు రూరల్, ఆగస్టు 10 : జిల్లాలో హరితహారం లక్ష్యం 75శాతం పూర్తయ్యిందని డీఆర�
కొత్తూరు రూరల్ : ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని బండోనిగూడలో చోటుచేసుకుంది. ఎస్ఐ ధనుంజయ తెలిపిన కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ గ్రామానికి చెందిన చి
జిల్లాలో 5సంచార వాహనాలు ఏడాదికి 35వేల మూగజీవాలకు వైద్యం సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ఇబ్రహీంపట్నం రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మూగజీవాల కోసం అందు బాటులోకి తీసుకొచ్చిన పశుసంచార వాహన�
చేవెళ్లటౌన్ : కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ‘ప్లాన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ’ సభ్యులు అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా