రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్వికారాబాద్, జూలై 28 : ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకొని పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ �
వికారాబాద్ కలెక్టర్ పౌసుమిబసుటీబీ టెస్టులు పెంచాలని వైద్యాధికారులకు ఆదేశాలువికారాబాద్, జూలై 28, (నమస్తే తెలంగాణ) : జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వికారాబాద్ కల
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యమొయినాబాద్, జూలై28: పేదల కడుపు నింపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో ఏర
నిజాంసాగర్/సదాశివనగర్, జూలై27: పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. నిజాంసాగర్ మండలంలోని బ్రాహ్మణపల్లి, ఆరెపల్లి, అచ్చంపేట, వెల్గనూర్ గ్రామాల్లో సాగుచేస్తున్న �
వికారాబాద్, జూలై 27 : తెలంగాణ రాష్ట్రప్రభుత్వం లబ్ధిదా రులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసింది. మంగళ వారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేటలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను వికారా
స్వయం సహాయక సంఘాలకు రుణాలు నెల రోజుల వ్యవధిలో మంజూరు ప్రక్రియ వేగవంతం 14,229 సంఘాలకు రుణాలు లక్ష్యం రూ.36061.57 కోట్లు ఇప్పటివరకు ఇచ్చింది రూ.39.41కోట్లు 10.93 శాతంతో రాష్ట్రంలో జిల్లా 17వ స్థానం వికారాబాద్, జూలై 27, (నమస్త
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ పైలట్ గ్రామంగా కులకచర్ల ఎంపిక వ్యర్థాల సేకరణలో ఆదర్శం చెత్తరహిత, స్వచ్ఛ గ్రామంగా మేటి మురుగునీటి కాల్వల పరిశుభ్రతకు చర్యలు అండర్ డ్రైనేజీ, కొత్త మురుగునీటి కాల్వల ఏర్పాటు �
వారం రోజులుగా కురిసిన వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దెబ్బతిన్న దోర్నాల్, మంచన్పల్లి, నాగసముందర్, బాచారం రోడ్లు పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు ఇబ్బందులు పడుతున్న ప్రజలు ధారూరు, జూలై 26 : వారం ర�
పరిగి టౌన్, జూలై 25 : మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి రూ.5లక్షల రైతు బీమా డబ్బులు కాజేసిన రైతు సమన్వయ సమితి కోఆర్టినేటర్ రాఘవేందర్రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిం
తాండూరు రూరల్, జూలై 25 : తాండూరు మండలం మల్కాపూర్లో ఆదివారం డప్పు వాయిద్యాల మధ్య బోనాలను ఊరేగించి మైసమ్మ దేవతకు సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి ఉన్నారు. గోగ్యానాయ�
అనంతగిరికి పోటెత్తిన భక్త జనం గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు కన్నులపండువగా చిన్న జాతర వికారాబాద్, జూలై 24: వికారాబాద్ పట్టణానికి సమీపంలో ఉన్న అనంత పద్మనాభస్వామి దేవాలయంలో శనివారం చిన్న జాతర ఉత్సవాలన
పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు వికారాబాద్, జూలై 24: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శనివారం మంత్రి కేటీఆర్ జన్మ�
అంగరంగ వైభవంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు జిల్లాలో ముక్కోటి వృక్షార్చన విజయవంతం వేడుకల్లో పాల్గొన్న మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అర్బన్ ఫారెస్టులో కేటీఆర్ అక్
సీఎం కేసీఆర్తోనే ప్రగతి పథంలో రాష్ట్రం ఒకే రోజు 10వేల మొక్కలు నాటి సంబురాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి దౌల్తాబాద్, జూలై24: కొడంగల్ అభివృద్ధిపై సీఎంతో పాటు మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ
మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొడంగల్ నియోజకవర్గంలో పాల్గొననున్న మంత్రి సబితారెడ్డి వికారాబాద్ జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం �