మట్టి ప్రతిమల తయారీకి సర్కారు ప్రోత్సాహం కులవృత్తుల వారికి ప్రత్యేక శిక్షణ బీసీ శాఖ నుంచి సహకారం వికారాబాద్ జిల్లాలో అందుబాటులో 2,542 మట్టి వినాయక విగ్రహాలు పరిగి, ఆగస్టు 23: వినాయక చవితి సమీపిస్తున్నది. ఊర�
విజయవంతంగా ముగిసిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు 15 రోజుల పాటు పలు కార్యక్రమాల నిర్వహణ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఆటలు, పాటలు, గాంధీ చిత్ర ప్రదర్శనతో ప్రజల్లో పెంపొందిన దేశభక్తి వి�
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కల్యాణలక్ష్మి,షాదీముబారక్ చెక్కులు అందజేత చేవెళ్లటౌన్, ఆగస్టు 23: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సీఎంకు వికారాబాద్ అంటే ప్రత్యేక అభిమానం పరిగి, ఆగస్టు 15 : వికారాబాద్ జిల్లాకు తొలిసారి వస్తున్న సీఎం కేసీఆర్కు ఘన స్వాగతం పలేకడంతోపాటు బహిరంగసభను విజయవ�
గ్రామగ్రామాన ఫ్రీడమ్ర్యాలీలు హోరెత్తిన నినాదాలు పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు, ఉద్యోగులు పరిగి, ఆగస్టు 13: దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన మహనీయులను స్మరిం చుకుంటూ స్వతంత్ర వజ్రోత్స
నేటి నుంచి స్వాతంత్య్ర వజ్రోత్సవాలు 22వ తేదీ వరకు తైపత్యేక కార్యక్రమాలు ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఉమ్మడి జిల్లా అధికారులతో మంత్రి సబితారెడ్డి ప్రత్యేక సమావేశం అందరినీ భాగస్వామ్యం చేస్తూ స్వాతం�
పల్లె ప్రగతిలో ఏం చేశారని అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం మైలారం కొత్త తండాకు రోడ్డు సౌకర్యానికి కృషి చేస్తా ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధారూరు, ఆగస్టు 2 : గ్రామంలో ప్రతి ఇంటికీ సరిపడా మిషన్ భగీరథ నీరు అందించాలన
జిల్లాలో స్టడీ సర్కిల్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు విదేశీ విద్యనభ్యసించేవారికి రూ.20 లక్షలు ఆర్థిక సాయం విద్యార్థులకు సన్న బియ్యంతో మంచి పౌష్టికాహారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితారెడ్డి ఎతుబ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాధారణానికి మించి అధిక వర్షపాతం ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ, ఈసీ వాగులు పరిగి, ఆగస్టు 2 : వికారాబాద్ జిల్లా పరిధిలో జూలై నెలలో సాధారణం కంటే 94శాతం అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల�
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూపరింటెండెంట్లు, అబ్జర్వర్లతో సమీక్షా సమావేశం వికారాబాద్, ఆగస్టు 2 : ఎస్సై ప్రాథమిక రాత పరీక్షకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి ప�
దుద్యాల మండలం ఏర్పాటుతో వికారాబాద్ జిల్లా పరిధిలోకి పోలేపల్లి ఎల్లమ్మ ఆలయం ఆరేండ్లకు నెరవేరిన ప్రజల ఆకాంక్ష బొంరాస్పేట, జూలై 28: జిల్లాలోకి ప్రసిద్ధ ఆలయం చేరింది. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన దుద్య�
పెద్దఅంబర్పేట, జూలై 23 : ఆదివారం మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఒక రోజు ముందే నియోజకవర్గంలో చేపడుతున్న మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపాలిటీలోని కుంట్లూరు క్రీడా ప్ర�
కోట్పల్లి, జూలై 23 : పార్టీ బలోపేతానికి టీఆర్ఎస్ కార్యకర్తలే పట్టుగొమ్మలని ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. శనివారం మండలంలోని నాగసాన్పల్లి తండాకు చెందిన 20 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ �