విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు తెలంగాణ సర్కార్ కృషి చేస్తున్నదని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి అన్నారు. ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో మంగళవారం నిర్వహించి
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పేద, మధ్య తరగతి మహిళల కోసం తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మంగళవారం తాండూరు పట్టణంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యే రోహి�
పరిగి పట్టణంలోని పల్లవి డిగ్రీ కళాశాలలో మంగళవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలలో విద్యా సంస్థల చైర్మన్ కొప్పుల అనిల్రెడ్డి, వైస్ చైర్మన్ డాక్టర్ కొప్పుల శ్రీదీప్తిరెడ్డిలు పాల్గ�
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి నిరంతరం పాటుపడుతున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిర్యాల పెద్దచెరువులో చేపపిల్లలను వదిలారు.
జిల్లాలోనే మొట్ట మొదటిసారిగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా పరిధిలోని నవాబుపేట్ మండలం అర్కతల గ్రామంలో సుమారు 349 ఎకరాల విస్తీర్ణంలోని స్థలంలో ఫుడ్ ప్రాసెస
వికారాబాద్ జిల్లాలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలోని సర్పన్పల్లి ప్రాజెక్టులో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేప పిల్లలను వదలి ఈ కార్యక్రమ�
తాండూరు, సెప్టెంబర్ 4: ఐదు రోజులపాటు ఘనమైన పూజలందుకున్న గౌరీ సుతుడికి ఆదివారం తాండూరు పట్టణంతోపాటు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండలాల ప్రజలు ఘనంగా వీడ్కో లు పలికారు. రంగురంగు�
అమల్లోకి వచ్చిన పెరిగిన ధరలు వికారాబాద్ జిల్లాలో 2వేల మందికి ప్రయోజనం పాల సేకరణ ధర పెంపు పరిగి, సెప్టెంబర్ 1: పాడి రైతులకు మరింత ప్రయోజనం చేకూరేలా నార్మాక్ సంస్థ పాల సేకరణ ధరను పెంచింది. సర్కారు సూచనతో ప
విద్యారణ్యపురిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించిన జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి టిఫిన్ తిని అస్వస్థతకు గురైన విద్యార్థుల వివరాల సేకరణ పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో
అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ రూ.5కే అన్నపూర్ణ భోజన పథకం త్వరలో వికారాబాద్ మార్కెట్ అభివృద్ధికి కృషి వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వికారాబాద్, ఆగస్టు 25 : రైతుల శ్రేయస్సు కోసమే రూ.5క
వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి మోమిన్పేట, కోట్పల్లి మండలాల్లో 62.60 క్వింటాళ్ల కల్తీ టీ పౌడర్ స్వాధీనం మోమిన్పేట, ఆగస్టు 25 : నకిలీ ఆహార పదార్థాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి �