ఆడబిడ్డల పెండ్లిళ్లు భారమైన పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు గత ఎనిమిదేండ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నది.
మత్స్యకారుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ఇందుకోసం వారికి ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుండగా.. గతేడాది నుంచి రొయ్య పిల్లలను కూడా అందిస్తున్నది. వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసిన పెద్ద ప్ర�
వికారాబాద్ జిల్లా పరిధిలో యాసంగి సీజన్లో నాలుగు వినూత్న విధానాల్లో పంటల సాగుతో తక్కువ పెట్టుబడి ఖర్చు ద్వారా అధిక దిగుబడులు సాధించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. వికారాబాద్ జిల్లాలో యాసంగిలో 1,47,000 ఎక�
రాష్ట్ర ప్రభుత్వం గ్రామా ల అభివృద్ధికి పెద్దపీట వేసిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని నక్కలపల్లి గ్రామంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.7 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డ�
సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యా న్ని అందించేందుకు చర్యలను ముమ్మరం చేసిం ది. ఇప్పటికే పల్లె, బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి అవసరమైన వైద్యుల పోస్టులను భర్తీ చేయడంతోపాటు సరిపడా మందులనూ పంపిణీ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం శంకర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గోవర్ధన్రెడ్డి అధ్యక్షతన సర్వ�
ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. జిల్లావ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు బండి సంజయ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్�
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్(బీఆర్ఎస్) విజయం ఖాయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1, 2, 3, 13 వార్డుల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్, టీ�
జిల్లాలో పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు త్వరలోనే పట్టాలిచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఆర్వోఎఫ్వో చట్టం ప్రకారం మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
జాతీయ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ను అన్ని వర్గాల పార్టీగా ఆదరిస్తున్నారని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండలం చిట్యాల్ గ్రామంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) కార్యాలయాన్ని ఎమ్మెల్�