ప్రజలకు అటవీప్రాంతం అనుభూతిని కల్పించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిర్మించిన అర్బన్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ఐఎఫ్ఎస్
బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. గత ఎనిమిదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని రోడ్ల అభివృద్ధికి దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైనే నిధులు విడుదల చేయడం గమనార్హం.
సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులు తరగతికి తగ్గ స్థాయిలో చక్కటి విద్యాభ్యాసం పొందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న ‘తొలిమెట్టు’ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తున్నది. కరోనా సంక్షోభ సమ�
దోమ మండల కేంద్రానికి చెందిన కొడి గంటి పోషయ్య(45) కొంత కాలంగా ఫిట్స్తో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి మండల రైతు బంధు సమితి కోఆర్డినేటర్ లక్ష్మయ్యముదిరాజ్తో కలిసి బాధిత కుటుం�
తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి రూ.134.50 కోట్లు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆదివారం సీఎం కేసీఆర్ను హైదరాబాద్లో తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలో అతి పురాతన ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా మే, జూన్( మొలకల పున్నం నుంచి ఏరువాక వరకు) నెల రోజుల పాటు జా
ప్రత్యేక ఓటర్ న మోదు కార్యక్రమంలో భా గంగా ఆదివారం వి కారాబాద్ పట్టణం లోని సంఘం లక్ష్మీ బా యి పాఠ శాల, పూడూరు మండలంలోని మీర్జాపూర్, మన్నెగూడలో ఏర్పా టు చేసిన పోలింగ్ బూత్ లలో వికారాబాద్ ఆర్డీవో విజయ క�
మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ను బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్గౌడ్ అన్నారు. మండలంలోని మంథన్గౌరెల్లి, చింతపట్ల, కేసీతండా, మేడిపల్లి గ్రామాల్లో ఆదివారం
తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలో అతి పురాతన ఆలయం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం. ప్రతి మంగళ, శుక్రవారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఏటా మే, జూన్( మొలకల పున్నం నుంచి ఏరువాక వరకు) నెల రోజుల పాటు జా
రైతుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. రైతులు అప్పుల ఊబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు ఐదేండ్లుగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తూ పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నది
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. గతంలో ప్రభుత్వ బడులకు వెళ్లాలంటే బోధన సరిగ్గా ఉండదని, వసతుల లేమి, నిధులు అంతంత మాత్ర
టీఆర్ఎస్లో చేరిన వారికి అండగా ఉంటామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం పరిగి మండలం సుల్తాన్పూర్ గ్రామంలో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చ