వికారాబాద్ జిల్లాలో దుద్యాల మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి చొరవతో నెరవేరిన కల బొంరాస్పేట, జూలై 23 : వికారాబాద్ జిల్�
ఎమ్మెల్యే కృషితో తుంకిమెట్లలో షెడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు హర్షం వ్యక్తం చేస్తున్న వ్యాపారులు, ప్రజలు బొంరాస్పేట, జూలై 16 : మండలంలోని తుంకిమెట్లలో ప్రతి ఆదివారం జరిగే వారాంతపు సంత కష్టాలు ఇక తీరన
వికారాబాద్ జిల్లాలో బ్రిడ్జిల నిర్మాణానికి రూ.133.82 కోట్లు పరిగి, జూలై 16 : తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు వర్షాకాలం వచ్చిందంటే కాజ్వేల వద్ద ప్రవహించే నీటి ఉధృతికి రాకపోకలు నిలిచిపోయేవి. చిన్నపాటి వర్షం
12 గోదాముల నిర్మాణానికి రూ.14.72 కోట్ల నిధులు వికారాబాద్ జిల్లాలో శరవేగంగా గోదాముల నిర్మాణం రాఘవాపూర్, వట్టి మీనంపల్లిలలో పూర్తి కావచ్చిన పనులు 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాముల ఏర్పాటు పండుగగా మ�
రేపటి నుంచి రైతుబంధు అదునుకు అందుతున్న పెట్టుబడి సాయం ఎప్పటిలాగే దశల వారీగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు రంగారెడ్డి జిల్లాలో 3,68,559 మంది, వికారాబాద్ జిల్లాలో 2,70,232 మంది ర�
జిల్లాలో రెండో విడుతలో రూ.198.34 కోట్లు 11,334 యూనిట్ల గొర్రెల పంపిణీకి ప్రణాళిక యూనిట్ ధర రూ.1.75 లక్షలకు పెంపు పరిగి, జూన్ 22 : కులవృత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని సర్కారు కృషి చే
పరిగి, జూన్ 22: కందిపంట సాగు విస్తీర్ణం పెంచాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి సూచించారు. బుధవారం పరిగి మండలం రంగాపూర్ గ్రామంలో రైతులకు ఎమ్మెల్యే మహేశ్రెడ్డి కందుల విత్తనాలు మినీకిట్స్ అందజే�
వికారాబాద్, జూన్ 16: వికారాబాద్ మున్సిపల్ పరిధి లోని 2వ వార్డు ధన్నారంలో జరుగుతున్న పట్టణ ప్రగతి పనులను మున్సిపల్ చైర్పర్సన్ మంజుల గురువారం పరిశీలించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసుల�
మేకవనంపల్లి పంచాయతీ కార్యదర్శికి షోకాజ్ నోటీసులు బాధితుల ఎదుటే విచారణ చేపట్టి తేల్చిన డీఎల్పీవో అనిత మోమిన్పేట, జూన్ 16: నూతన ఇంటి నిర్మాణ అనుమతుల కోసం, మరణ ధ్రు వీకరణ పత్రాలకోసం ప్రజల నుంచి డబ్బులు త�
వికారాబాద్ జిల్లాపై వరాల జల్లు వచ్చే సంవత్సరం వికారాబాద్లో మెడికల్ కళాశాల అనంతగిరిలో 50 పడకల ఆయుష్ దవాఖాన పరిగి నియోజకవర్గానికి 3 పల్లె దవాఖానలు,రూ.2.40కోట్లతో 12 ఆరోగ్య ఉపకేంద్రాల భవనాలు కొడంగల్ నియోజ�
పట్టణాల్లో సౌకర్యాల మెరుగు ప్రతి పల్లె, పట్టణంలోని వార్డుల్లో క్రీడా మైదానం ఏర్పాటు తాండూరు, జూన్ 10 : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి వేడుకల�