వికారాబాద్, మే 19 : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదువుకుంటున్న అభ్యర్థుల సౌక ర్యాలు కల్పించాలన్న చైర్మన్ మురళీకృష్ణ వినతి మేరకు పలువురు దాతలు ఫర్నిచర్ను అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి స
పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు.
జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టం 12.83 మీటర్లు అత్యల్పంగా యాలాల మండలం ఎన్కేపల్లిలో 1.60 మీటర్లు అత్యధికంగా దోమ మండలం దిర్సంపల్లిలో 42.32 మీటర్లు పరిగి, మే 8 : వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రత పెరుగడంతోపాటు అందు�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో గులాబీ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది.
నేటి టీఆర్ఎస్ ప్లీనరీకి తరలివెళ్లనున్న గులాబీ దళం ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లనున్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆహ్వానం అందిన పలువురు ప్రజాప్రతినిధులు, �
రోడ్లకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు నాటాలి సీఎంవో ప్రత్యేకాధికారి ప్రియాంక పరిగి, ఏప్రిల్ 26: హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి జిల్లాను గ్రీన్ వికారాబాద్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయ
ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ మహిళా సంఘాల సభ్యులకు ఫ్యాన్లు, ట్రాక్టర్ల అందజేత ముస్లింలకు రంజాన్ కానుకలు.. ధారూరు, ఏప్రిల్ 26 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్�
పండుగలా జరుగనున్న వార్షికోత్సవం నేడు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ జెండావిష్కరణ పాల్గొననున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, గులాబీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని బుధవార�
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి, ఏప్రిల్ 26 : అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగలు జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. మంగళవారం పరిగిలోని మండల పరిషత్ కార్యాలయ
ఏపుగా పెరుగుతున్న మొక్కలు పెంపకంపై పంచాయతీ ప్రత్యేక శ్రద్ధ మర్పల్లి, ఏప్రిల్ 26: పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ ముడిపడి ఉంది. రాష్ట్రంలో 24 శాతం ఉన్న ఆటవీ ప్రాతాన్ని 33శాతం పెంచడానికి సీఎం కేసీఆర్ కృషి చ�
పెరుగుతున్న అవసరాలు, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ సర్కార్ పారిశ్రామికీకరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. నాపరాతి, సుద్దగనులకు ప్రసిద్ది గాంచిన తాండూరును అభివృద్ధి పథంలో నడిపేందుకు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ప్రథమ లక్ష్యంగా ఏర్పడిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ ఆది నుంచి జిల్లాలో మంచి పట్టును కలిగి ఉన్నది. మలిదశ ఉద్యమం ప్రారంభమైన కొద్ది నెలల్లోనే జిల్లా పరిధిలో ఉద్యమం ప్రారంభమైంది.