సీఎం కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా సుమారు 80వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు చేస్తుండగా... పేద ఉద్యోగార్థుల సౌకర్యార్థం జిల్లా గ్రం థాలయ సంస్థ విక�
జిల్లా మలేరియా అధికారి డాక్టర్ సాయిబాబా కొడంగల్, ఏప్రిల్ 8: బోదకాలు వ్యాధిగ్రస్తులు పరిశుభ్రతను పాటించాలని జిల్లా మలేరియా అధికారి సాయిబాబా అన్నారు. శుక్రవారం స్థాని క వ్యవసాయశాఖ కార్యాలయంలోని మీటిం�
హర్షం వ్యక్తం చేస్తున్న బాధితులు దాదాపు 60 మంది వరకు లబ్ధి ఎమ్మల్యేకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు కొడంగల్, ఏప్రిల్ 8: తెలంగాణ సర్కార్ వైద్య రం గంలో వినూత్న మార్పుల కు శ్రీకారం చుడుతున్నది. గ్రామీణ ప్రజ�
ఆర్థిక తోడుపాటు రూ.50వేల నుంచి రూ.2.50లక్షలకు పెంచిన సీఎం కేసీఆర్ వికారాబాద్ జిల్లాలో 34 జంటలకు రూ.85లక్షలు అందజేత త్వరలోనే మరింత మందికి అందజేసేందుకు ఏర్పాట్లు ప్రభుత్వ చొరవపై వెల్లువెత్తుతున్న హర్షాతిరేక�
కేంద్రానికి వ్యతిరేకంగా ఊరూరా హోరెత్తిన నిరసనలు ధాన్యం కొనుగోలు చేయాలని నేతలు, అన్నదాతల డిమాండ్ ఇండ్లపై నల్లజెండాల ప్రదర్శన.. నినాదాలతో దద్దరిల్లిన గ్రామాలు పాల్గొన్న టీఆర్ఎస్ రంగారెడ్డి, వికారాబా�
యాసంగి సీజన్లో రైతులు పండించిన వడ్లు కొనేంతవరకు కేంద్రంతో కొట్లాటకు టీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. యాసంగి వడ్లు కొనుగోలు చేయాల్సిందిగా మంత్రులు, ఎంపీల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలువగా
వీసాల దేవుడిగా.. భక్తుల కొంగుబంగారం చేసే స్వామిగా.. దేశం నుంచి విదేశాల వరకు ప్రాచూర్యం పొందిన ఆలయంగా పేరు పొందిన చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు రెండేండ్ల తరువాత పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఆలయ నిర్వాహక
తెలుగు సంవత్సరాది ఉగాదికి జిల్లా ప్రజలు ఘన స్వాగతం పలికారు. శనివారం ఉగాది పర్వదినం సందర్భంగా ఇంటింటా షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చలివేంద్రాలతో బాటసారుల దాహార్తి తీరుతుందని చేవెళ్ల ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ పక్కన సత్యసాయి బాబా సమితి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చలివేంద్రాన్ని చ
తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలుచేస్తున్న దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తుందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, చమురు ధరలను అడ్డగోలుగా పెంచడంపై టీఆర్ఎస్ భగ్గుమన్నది. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున ని�