కేంద్ర ప్రభుత్వంపై వరి పోరుకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహక సమావేశాలు మహేశ్వరంలో మంత్రి సబితారెడ్డి, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరు ఉద్యమ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలకు దిశా�
వ్యవసాయంలో ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఎఫ్పీజీలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నది. సమష్టిగా వ్యవసాయం చేయడం, తమ ఆలోచనలను ఒకరికొకరు పంచుకోవడం, అందరూ కలిసి విత్తనాలు, ఎరువులు కొనడం, సహ�
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్ గ్రామంలో రూ.13 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన కడ్తాల్, మార్చి 24 : నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నానని కల్వ�
క్షయ వ్యాధి నివారణకు కృషి చేయాలి వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినం సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్వో తుకారం పాల్గొన్న వైద్యాధికారులు, సిబ్బంది వికారాబాద్, మా
తెలంగాణలో రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల మండల కేంద్రంలోని కేజీఆర్ గార్డెన్స్లో జరిగిన టీఆర్ఎస్ నియో�
పంజాబ్ తరహాలో తెలంగాణలో కూడా రెండు పంటలకు సంబంధించిన వడ్లను కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఆందోళనలకు సిద్ధమైంది. రైతుల పక్షాన నిలబడి కేంద్రంపై యుద్ధానికి సన్నద్ధమవుతు�
ఆయుష్ వైద్య సేవలు త్వరలోనే జిల్లా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా పంచకర్మ, యోగా, కప్లింగ్ థెరపీ వంటి వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేకంగా జిల్లాస్థాయిలో ఆయుష్ దవాఖాన సైతం ఏర్పాటు చేయనున్�
ప్రతి ఇంట్లో వంటగ్యాస్ వాడకం ఎక్కువగా ఉండగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొన్నేండ్లుగా వంటగ్యాస్ ధరలు పెంచుతూ పోవడం వల్ల పేదవారితోపాటు మధ్యతరగతి ప్రజలపై అధిక భారం పడుతుంది.
పేదల సొంతింటి కల నెరవేరేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉన్న వారికి వచ్చే నెల నుంచే రూ.3లక్షల ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ‘డబుల్' ఇండ్లకు సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇ
రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి వికారాబాద్, మార్చి 12 : గ్రామీణ యువతలో క్రీడా నైపుణ్యాన్ని వెలికితీయాలని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఉషిరెడ్డి తెలిపారు. శనివారం
ప్రభుత్వం ప్రజా ప్రతినిధులకు గౌరవ వేతనం అందిస్తున్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మొదలుకుని జడ్పీ చైర్మన్ల వరకు నెలకు కొంత మొత్తాన్ని గౌరవ వేతనంగా చెల్లిస్తున్నది. ఈ వేతనాన్ని రెండుమూడు నెలలకోసారి పలు పద్�
గుట్టను తొలిచి గుడిగా మలిచాడు ఓ సామాన్య పశువుల కాపరి పరమయ్యదాసు. ఒకప్పుడు పులులు సంచరించడంతో ఈ ప్రాంతాన్ని పులిలొంకగా పిలిచేవారు. ఈ గుట్టకు నిత్యం పశువులు, మేకలను మేపేందుకు వెళ్లేవారు పరమయ్యదాసు. వర్షం �
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్నాయక్ అన్నారు. శనివారం బిందెంగడ్డతండా గ్రామపంచాయతీలో రూ.5లక్షలతో ఉపాధి హామీ ప�