కులకచర్ల : నిషేదిత పదార్థాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కులకచర్ల ఎస్ఐ శ్రీనివాస్ అన్నారు. శనివారం డాపూర్ మండల కేంద్రంలో మరికల్ గ్రామానికి చెందిన ఎండీ షఫీ అనే వ్యక్తి రూ. 204విలువ చేసే నిషేదిత గుట్�
కొట్పల్లి : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని బర్వాద్ గ్రామంలో నిర్వహించిన అయ్యప్పస్వామి పడిపూజకు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుక�
ధారూర్ : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రజలకు అందించిన సేవాలను మరువలేనివి అని ధారూర్ మండల అధ్యక్షుడు రాజు నాయక్ అన్నారు. డాక్టర్ మెతుకు ఆనంద్ ఎమెల్యేగా గెలుపొంది మూడు సంవత్సరాలు పూ�
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు కల్యాణ లక్ష్మి చెక్కులతో నిరుపేదలకు చేయుత.. ఎమ్మెల్యే ఆనంద్ బంట్వారం : క్షేత్రస్థాయిలో అధికారులు తమ విధులను సక్రమంగ, అంకిత భావంతో పని చేయాలని ఎమ్మేల్యే ఆనంద్
పరిగి : పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగిలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 72మంది లబ్ధిదారులకు �
వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద ప్రమాదానికి గురైన సంఘటన పాఠకులకు తెలిసిందే. గాయపడ్డ వారిని హైదరాబాద్లో�
వికారాబాద్ : అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందజేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం వికారాబాద్ మండల ప్రజా పరిషత
మర్పల్లి : మనస్తాపం చెంది ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని రావులపల్లిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపల్లి గ్రామానికి చెందిన పెండ �
కోట్పల్లి : రైతు సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం కోట్పల్లి మండల నూతన మార్కెట్ కమిటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ము�
తాండూరు : పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని తులసీగార్డెన్లో నియోజకవర్గంలోని 123 గ్రామ పంచ�
పరిగి : అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ మృతిచెందిన సంఘటన పరిగి పోలీసు స్టేషన్ పరిధిలోని సయ్యద్ మల్కాపూర్ శివారులో చోటు చేసుకుంది. పరిగి ఎస్ఐ విఠల్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 7గంటల సమయంల
కుల్కచర్ల : లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన డాపూర్ మండల పరిధిలోని కల్మన్కల్వా గ్రామంలో చోటుచేసుకున్నది. కల్మన్కల్వా గ్రామానికి చెందిన మారగోని చెన్నప్ప రోజు మాదిరిగానే తన పశువులను పొలం దగ్గర కట్టేసి వచ