పరిగి : పరిగి ఎమ్మెల్యేగా గెలుపొంది మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డిని శనివారం పరిగి ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజేందర్, వైస్ ఎంపీపీ సత్యనారాయణ, ఎంపీటీసీలు, సర్పంచ్లు శాలువాతో ఘనంగా సన్మానించారు.