పరిగి : మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలు కల్పించడం జరుగుతుందని బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు.
పరిగి : ఉపాధి కల్పన పెంపొందించేందుకు, ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి గూ
పరిగి : పేదరిక నిర్మూలన కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని లబ్ధిదారులు సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సూచించారు.
పరిగి : క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పరిగిలోని మినీ స్టేడియంలో గ్యాంగ్ శ్రీనివాస్ స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల
పరిగి : గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పరిగి మండలం నస్కల్ గ్రామంలో జరుగుతున్న బొడ్రాయి ప్రతిష్టాపన, ఆంజనేయస్వామి ఆలయం వార్షికోత్సవంలో ఎమ
పరిగి : పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పుట్టినరోజు వేడుకలు కుటుంబసభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తల మధ్య శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం హైదరాబాద్లోని స్వగృహంలో వేద పండితులు ఎమ్మెల్యే మహేశ�
పరిగి : మే నెలాఖరు లోపు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ఆదేశించారు. సోమవారం పరిగి పట్టణ సమీపంలోని తుంకులగడ్డలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్
పరిగి : అహింసా మార్గంలో దేన్నయినా సాధించవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా పరిగిలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి పూలమాల వేసి న�
పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే తుది దశకు చేరుకుంది. వికారాబాద్ జిల్లాలో ఎనిమిదవ రోజు 353 ప్రత్యేక బృందాలు 12908 కుటుంబాల జ్వర సర్వే చేపట్టారు. జిల్లా పరిధిలో మొత్తం 22,0386 కుటుంబాలు ఉ�
పరిగి : కరోనా కట్టడిలో భాగంగా చేపడుతున్న ఇంటింటి జ్వర సర్వే ఏడో రోజు కొనసాగింది. వికారాబాద్ జిల్లా పరిధిలో 587 ప్రత్యేక బృందాలు గురువారం 21059 కుటుంబాల ఇంటింటి జ్వర సర్వే చేపట్టారు. జిల్లాలో 22,0386 కుటుంబాలు ఉండగ
పరిగి : తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడిగా నియమింపబడిన వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ గురువారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ను కలిశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి. సబితాఇంద్రారెడ్డి, చేవ