పరిగి : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై గురువారం ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీకి వారు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.