సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలోని మల్లికార్జునస్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి తర్వాత మొదటి ఆదివారం స్వామివారి బ్రహ్మోత్సవాలు �
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని చిట్యాల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఎనిమిదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లడంతోపాటు గ్రామాల వారీగా ఇంకా ఏవైనా చేపట్టాల్సిన పనులు ఉంటే తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటుచ�
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో వివిధ గ్రామాలకు చెందిన 21మంది లబ్ధిదార�
సరిగ్గా సంవత్సర కాలంలో నష్టాలను పూడ్చుకుంటూ లాభాల్లోకి అడుగు పెట్టింది టీఎస్ ఆర్టీసీ పరిగి డిపో. వికారాబాద్ జిల్లాలో పరిగి, వికారాబాద్, తాండూరు ఆర్టీసీ డిపోలుండగా మూడింటిలోనూ చక్కటి ఆదాయం, లాభాలతో ప�
గిరిజన తండాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండాలో మంగళవారం ప్రగతి నివేదన పాదయాత్ర �
సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ కవచంలా పని చేస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్దేవరంపల్లి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
ప్రజలకు అటవీప్రాంతం అనుభూతిని కల్పించేందుకు త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో నిర్మించిన అర్బన్ పార్కులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ డిప్యూటీ కన్జర్వేటర్ ఐఎఫ్ఎస్