వికారాబాద్ జిల్లాలో 58 గ్రామాల్లో కొత్త విధానంలో పత్తిసాగుకు నిర్ణయం రాశీ సీడ్స్ ఆధ్వర్యంలో సింగిల్ పిక్ పత్తి సాగుపై శిక్షణ తగ్గనున్న పెట్టుబడి ఖర్చు.. పెరుగనున్న దిగుబడి పరిగి, మే 23: పత్తి రైతులు లాభ
పరిగి, మే 23: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ నిర్వహణకు శాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని వికారాబాద్ అదనపు కలెక్టర్ మోతీలాల్ ఆదేశించారు. సోమవారం వికారాబాద్ కలెక్టరేట్లోని అ
పరిగి, మే 23 : వికారాబాద్ జిల్లాలో పెద్దఎత్తున తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐల బదిలీలు చేపట్టారు. ఈమేరకు సోమవారం సాయంత్రం బదిలీలు చేస్తూ కలెక్టర్ నిఖిల ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ స�
వికారాబాద్, మే 19 : జిల్లా గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు చదువుకుంటున్న అభ్యర్థుల సౌక ర్యాలు కల్పించాలన్న చైర్మన్ మురళీకృష్ణ వినతి మేరకు పలువురు దాతలు ఫర్నిచర్ను అందజేసినట్లు జిల్లా గ్రంథాలయ కార్యదర్శి స
పదో తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్కుమార్ సుల్తానియా ఆయా జిల్లా కలెక్టర్లకు సూచించారు.
జిల్లాలో సరాసరి భూగర్భ జలమట్టం 12.83 మీటర్లు అత్యల్పంగా యాలాల మండలం ఎన్కేపల్లిలో 1.60 మీటర్లు అత్యధికంగా దోమ మండలం దిర్సంపల్లిలో 42.32 మీటర్లు పరిగి, మే 8 : వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రత పెరుగడంతోపాటు అందు�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో ఎదురులేని శక్తిగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం జిల్లాలో గులాబీ పార్టీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నది.
నేటి టీఆర్ఎస్ ప్లీనరీకి తరలివెళ్లనున్న గులాబీ దళం ఉమ్మడి జిల్లా నుంచి వెళ్లనున్న మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆహ్వానం అందిన పలువురు ప్రజాప్రతినిధులు, �
రోడ్లకు ఇరువైపులా రెండు వరుసల్లో మొక్కలు నాటాలి సీఎంవో ప్రత్యేకాధికారి ప్రియాంక పరిగి, ఏప్రిల్ 26: హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి జిల్లాను గ్రీన్ వికారాబాద్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయ