తాండూరు నియోజకవర్గంలో మొదట్లో ఎమ్మెల్యే మనోహర్రెడ్డి-ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి మధ్య లోలోపల కోల్డ్వార్ జరిగినప్పటికీ ప్రస్తుతం బాహాటంగానే తమ బలమేంటో చూపించుకుంటున్నారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంల
ఐదు రోజులు ఘనమైన పూజలందుకున్న గణప య్యకు బుధవారం భక్తులు ఘనంగా వీడ్కోలు పలికారు. రంగు రంగుల కాగి తాలు, పూలు, విద్యుద్దీపాలతో అలంకరించిన వాహనాల్లో వినాయక విగ్రహా లను ఉంచి కన్నుల పండువగా శోభయాత్ర నిర్వహించ�
పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పాత తాండూరుకు చెందిన శేఖర్ (40) కిరాణా దుకాణం నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
శంకర్పల్లిలో డీజే టిల్లు హీరోయిన్ నేహాశెట్టి శనివారం సందడి చేసింది. శంకర్పల్లిలో నగరానికి చెందిన సత్యనారాయణరావు, జాన్బాబు నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ము�
తాండూరు పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, వికారాబాద్ జడ్పీచైర్ పర్సన్ సునీతారెడ్డి వారి కుమారుడు రినీష్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం అయ్యప్ప మహాపడిపూజను వై�
తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు �
MLC Mahender Reddy | ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, ఎన్నికల్లో గెలుపోటములు సాధారణమేనని మాజీ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి ( MLC Mahender Reddy) పేర్కొన్నారు.
మహాశివరాత్రి వేడుకలు శనివారం తాండూరు నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ప్రసిద్ధమైన అంతారం తండాలోని భూకైలాస్ ఆలయం, బషీరాబాద్ మండలం నీళ్లపల్లిలోని ఏకాంబరి, జీవన్గి, పెద్దేముల్ మండలం తట్ట
గిరిజనుల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ప్రత్యేక కృషి చేస్తున్నదని, తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సేవాలాల్ 284వ జయంతి వేడుకలు తాం�
కోట్పల్లి : కోట్పల్లి మండలంలో నిర్మిస్తున్న అన్ని శాఖల కార్యాలయాల నిర్మాణపు పనులను బుధవారం ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్తో మాట్లాడుతూ నిర్మాణం పనులను నాణ్యత లోపించకు
మణికొండ : నగర శివారు ప్రాంతాల ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్యలను పరిష్కరించడమే రాష్ట్ర సర్కారు ప్రధాన ధ్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితారెడ్డి పేర్కొన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోన�
పెద్దేముల్ : మండల కేంద్రానికి చెందిన పార్టీ సీనియర్ నాయకుడు చిట్టెపు ప్రకాశ్రెడ్డి పార్టీ పటిష్టతకు, నిరుపేదలకు చేసిన సేవలు మరువలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి అన్నారు. శనివారం మ�
తాండూరు : మార్వాడి యువమంచ్ తాండూరు శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని శ్రీబాలాజీ మందిరంలో డిసెంబర్ 6 నుంచి 8వ తేది వరకు మూడు రోజులు ఉచిత జైపూర్ కాళ్ల అమరిక, కెలిపర్ శిబిరము నిర్వహించనున్నట్లు మార్వాడి