పరిగి : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి పేదవారికి అండగా నిలుస్తున్నారని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 44మందికి సీఎం రిలీఫ్ ఫం�
పరిగి : రైతుల పొలాల వద్ద కల్లాల నిర్మాణాలు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్హాలు నుంచి కల్లాల నిర్మాణం, వై
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిచేవి ముగ్గులని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం పరిగి మండలం రాఘవాపూర్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ�
పరిగి : ప్రభుత్వం రైతుబంధు కింద రైతులకు అందిస్తున్న పెట్టుబడి సహాయం రూ. 50వేల కోట్లకు చేరిన సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలు ఆదివారం వికారాబాద్ జిల్లా పరిధిలో ఘనంగా జరిగాయి. జిల్లాలోని తాండూరులో జర�
పరిగి : పరిగి నియోజకవర్గం మహ్మదాబాద్ మండలంలో రైతుబంధు సంబురాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ
పరిగి : మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చేవెళ్ల పార్లమెంటు సభ్యులు రంజిత్రెడ్డి సతీమణి సీతారంజిత్రెడ్డి పేర్కొన్నారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవార�
పరిగి : రైతుబంధు పథకం రైతాంగానికి ఎంతో ఆసరాగా నిలిచిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. రైతులకు పంటల సాగుకు పెట్టుబడి సహాయం అందజేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు
పరిగి : రోడ్డు వెడల్పుతో పాటు ఇరువైపుల డ్రైనేజీ నిర్మాణం ద్వారా పట్టణం మరింత సుందరంగా మారుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మంగళవారం పరిగిలోని గంజ్రోడ్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను
పరిగి : టీకాలతో కొవిడ్ నుంచి రక్షణ పొందవచ్చని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. 15నుంచి 18ఏళ్ల లోపు వయసు గల వారందరూ కొవిడ్ టీకాలు వేయించుకోవాలని సూచించారు. మంగళవారం పరిగి పట్టణంలోని సర్�
పరిగి : మున్సిపాలిటీలలో పారిశుధ్యం, అభివృద్ధి పనులపై ప్రత్యక్షంగా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సూచించారు. గురువారం జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక�
పరిగి : కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి సూచించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నందున జిల్లా ప్రజలు అప్రమత్�
పరిగి : పరిగి పట్టణం సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి పట్టణంలోని 5వ వార్డులో రూ. 5లక్షలతో మురికి కాలువ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ
పరిగి టౌన్ : ఏడో విడుత రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమచేయడంతో స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్రెడ్డి నివాసం దగ్గర సీఎం కేసిఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే మహేష్రెడ్డి రైతులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. �
పరిగి : జిల్లా క్యాడర్కు అనుగుణంగా వికారాబాద్ జిల్లాకు కేటాయించబడిన వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగుల కౌన్సిలింగ్ జిల్లా కలెక్టర్ నిఖిల మంగళవారం నిర్వహించారు. డీపీఆర్సీ భవనంలో వ్యవసాయ శాఖ, పశు సంవర్ధక �
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు.