తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేశ్రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆదివారం మర్యాదప
‘ఒకడిని ఓ పెద్ద మనిషి అడిగిండట.. నువ్వెందుకు పుట్టినవ్ వంకర అంటే.. సక్కగున్నోన్ని ఎక్కిరించడానికి అన్నడట.. ఇవాళ కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు కూడా గిట్లేఉన్నయ్.. తెలంగాణ వచ్చినంక ఎవుసానికి 24 గంటల ఉచిత క�
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
వికారాబాద్ జిల్లాలోని పరిగి, తాండూరుతో పాటు కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జనసంద్రమయ్యాయి. వేలాదిగా పోటెత్తిన పార్టీ శ్రేణులు, స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలతో సభలు �
పరిగిలో పాలిటెక్నిక్ కాలేజీతోపాటు దాదాపూర్, కంకల్ మండలాలను ఏర్పాటు చేయాలని మహేశ్ రెడ్డి అడుగుతున్నారని, అవేమీ గొంతెమ్మ కోరికలు కావని, గెలిచిన నెలరోజుల్లోనే చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ నెల 13వ తేదీన కులకచర్లకు రానున్నారు. పరిగి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మహేశ్రెడ్డికి మద్దతుగా మధ్యాహ్నం 2 గంటలక�
మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్ష�
తొమ్మిది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ అనునిత్యం ప్రజల్లోనే ఉండాలని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి బీఆర్ఎస్ బూత్ కమిటీ కన్వీనర్లకు సూచించారు. గుర
చేవెళ్ల నియోజవర్గంలో బీఆర్ఎస్కు తిరుగు లేదు.. ప్రతి పక్షాలకు చోటు లేదని, సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ గూటికి చేరడం మంచి నిర్ణయమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత�
తొమ్మిదిన్నర సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ప్రగతికి కేరాఫ్గా నిలి చిందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. మరింత అభివృద్ధి జరగాలంటే మళ్లీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర�
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అని భూగర్భ వనరులు, గనులు, సమాచార శాఖల మంత్రి పట్నం మహేందర్రెడ్డి, చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రె
MLA Mahesh Reddy | ప్రజా సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు గ్యారంటీ అని, దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి(MLA Mahesh Reddy) పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి అన్నారు. గురువారం పూడూరు మండలం మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్లో పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ